గోవుల సంరక్షణపై మన దేశంలో ప్రత్యేక సాంప్రదాయం ఉంది. మతపరమైన అంశాలూ ఉన్నాయి. ఇటీవల ఈ అంశంపై వివాదాస్పద ఘటనలూ జరుగుతున్నాయి. గోవులను ప్రత్యేకంగా రక్షించుకోవడం అనేది కేవలం మతపరమైన అంశంగా మాత్రమే చూడాల్నా? ఇతరత్రా మానవజాతికి లేదా ప్రాక్రుతిక అంశాలలో గోవులకు ప్రత్యేక స్థానం ఉందా? గో సంరక్షణలో శాస్త్రీయత ఏమిటి?

గోవులను ఎందుకు రక్షించాలి? ఎలా రక్షించాలి?

- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపుతున్నారంటే దాని అర్థం గో రక్షణ యొక్క ఆబ్జెక్టివ్ అహింసావాదం కాదనే కదా.

    ReplyDelete
    Replies
    1. జింకలని వేటాడితే కూడా చట్టప్రకారం తప్పేగా ప్రవీణ్ గారు?

      Delete
    2. ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపుతున్నారంటే దాని అర్థం గో రక్షణ యొక్క ఆబ్జెక్టివ్ అహింసావాదం కాదనే కదా ?

      Well said :)

      Delete
    3. కొండలరావు గారు, జింకల్ని చంపినవాళ్ళని ఎక్కడైనా #vigilante gangs# చేత హత్యలు చెయ్యించారా? ఆవుల్ని చంపేవాళ్ళని మాత్రమే #vigilante gangs# చేత ఎందుకు చంపిస్తున్నారు?

      Delete
    4. ప్రవీణ్ గారు మూకదాడులను నేను సమర్ధించడం లేదు. జింకల మాదిరిగానే గో సంరక్షణకు చట్టం తీసుకురావాలనేది నా కోరిక. దానికి సంబంధించిన శాస్త్రీయమైన చర్చ కోసం ఈ టపా ఉంచాను. గో సంరక్షణ కేవలం బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ వారికే ఎందుకు బాధ్యతనివ్వాలి? అసలు గోవులను సంరక్షించుకోవలసిన అవసరం ఎందుకనేది వివరంగా తెలిస్తే, ఎలా సంరక్షించుకోవాలన్న చర్చను అర్ధవంతంగా చేయొచ్చు. గో సంరక్షణ పేరుతో మూకదాడులు, ఉన్మాద చేష్ఠలు గురించి చర్చించడం వలన నాకు అవసరమైన లేదా నేను ఈ టపాను ఉంచిన ఉద్దేశం ప్రక్కదోవపడుతుందని మనవి.

      Delete
    5. ఈ దేశంలో ఆవు లేనప్పుడూ బాగానే ఉన్నారు.. ఉన్నప్పుడూ బాగానే ఉన్నారు.

      శాస్త్రీయంగా ఆవు గురించే ఎందుకు ఆలోచించాలి? గేదె గురించి ఆలోచించకూడదా? భూమిపైన ప్రతి జీవీ.... మానవమనుగుడకు ప్రధానమైనదే అని సైన్సు చెబుతుంది.

      Delete
    6. చిరంజీవి గారు జీవవైవిధ్యంలో ఏ జీవి ప్రాధాన్యత గురించి చర్చించినా, వాటి రక్షణకు చర్యలు తీసుకుంటానంటే నేను స్వాగతం పలుకుతాను. సేంద్రీయ వ్యవసాయంలో గోవుకు ప్రాధాన్యత ఉన్నదని, అందువల్ల మంచి ఫలితాలుంటున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా పాజిటివ్ అంశాలను చర్చిస్తే తప్పేముంది. ఇక గేదెల గురించి, గెేదెల పెంపకం గురించి, వాటి పోషణ, రక్షణల గురించి పత్రికలలో టీవిీలలో చర్చలు వస్తున్నాయి కదా.

      Delete
    7. "ఆవు" అని పలకడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? జీవ వైవిధ్యంలో ప్రతిజీవీ ఉపయోగపడేదే అన్న విషయం పక్కన పెట్టేద్దామనుకుంటే.. "గోవు" ఒక మతపరమైన అంశంగా తప్ప ఇక ఎందుకూపనికి రాదు. జీవ వైవిధ్యాన్నే పరిగణలోకి తీసుకుందామంటే... మిగితా జీవులలాగానే.. ఆ(గో)వు కూడా రక్షించబడాలి.

      దక్షిణ భారతంలో ఆవు అనే జీవి ప్రవేశించకముందునుంచే గేదెలు, దున్నలు మొదలగు వాటిని ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఒక్క ఆ(గో)వుల పైన ఆధారపడి సేంద్రీయ వ్యవాసాయంలో మాయలతో కూడిన అద్భుతాలు సాధించలేము.

      Delete
    8. నాకు లేని ఇబ్బందిని మీరెందుకు స్రుష్టిస్తున్నారు. ఆవు అనడానికి నాకు ఇబ్బంది అని మీరు స్వీయ మానసిక ధోరణితో ఉన్నారు.

      ఏ జంతువుకుండే ప్రత్యేకతలు దానికుంటాయి. గోవు అనడానికి మీకు భయం ఉందేమో తెలియదు. నాకు ఆవు అనడానికి ఇబ్బంది లేదు. గోవు అనేది మతపరమైన నామవాచకమా? నాకు తెలియదు. గోవు అంటే నేరమా? పాపమా? తెలియజెపితే అనకుండా ఉండొచ్చు. అలాంటిదేమన్నా నిజంగా ఉంటే మార్చుకోవడానికి నాకు అభ్యంతరం కూడా లేదు.

      ఆవు పేడ, పాలు, మూత్రం వంటి వాటికి ప్రత్యేకతలు ఏమీ లేకపోతే ఆవుని కూడా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఆవు పేడ, మూత్రం వంటివి గేదె పేడ, మూత్రం వంటివి సమానమే అయితే రెండింటినీ సమానంగా చూడాలి.

      ఆవుని లేదా గోవుని దేవతగా చూడాలనే పూజనీయ భావం గానీ, భక్తిగానీ ..... కొందరలా చూస్తున్నారు కాబట్టి, మేము వ్యతిరేకిస్తామనే పైత్యం గానీ నాకు లేవు చిరంజీవి గారు.

      ఆవుకు సంబంధించి ప్రత్యేకంగా రక్షించుకోవలసిన ప్రక్రుతి సహజ లక్షణాలున్నాయా? లేవా? అన్నది నాకు కావలసిన పాయింట్. మతపరమైన విషయాలతో నాకు అంత అవసరం లేదు. వారి నమ్మకాలపై దాడి చేయాల్సిన అగత్యం అంతకన్నా లేదు.

      Delete
    9. < దక్షిణ భారతంలో ఆవు అనే జీవి ప్రవేశించకముందునుంచే గేదెలు, దున్నలు మొదలగు వాటిని ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఒక్క ఆ(గో)వుల పైన ఆధారపడి సేంద్రీయ వ్యవాసాయంలో మాయలతో కూడిన అద్భుతాలు సాధించలేము. >

      అది మాయ అని తేల్చారా? ప్రక్రుతి వ్యవసాయంలో గోమూత్రంకు ప్రత్యేక లక్షణాలు వంటివి అబద్దాలేనా? అలా తేల్చిన ఆధారాలున్నాయా? శాస్త్రీయ ఆధారాలు చూపించగలరా?

      Delete
    10. >> నాకు లేని ఇబ్బందిని మీరెందుకు స్రుష్టిస్తున్నారు. ఆవు అనడానికి నాకు ఇబ్బంది అని మీరు స్వీయ మానసిక ధోరణితో ఉన్నారు.


      కొన్ని విషయాలు మనమెంతకాదనుకున్నా, నాకు ఆ అలోచన లేదని ఎంత వాదించినా.. సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా ప్రింట్ అవినవే అవి. ఉదాహరణకి, మీకు, గొట్టి ముక్కలగారికి ఆంధ్రా పాలకుల గురించి చర్చిద్దామంటే.. వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకోవలనిపిస్తుంది. అదే కేసీఆర్, తెరాసా.. వారి బూతులు గురించి మాట్లాడదామంటే మాత్రం.. మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అలా మైండ్లో రిజిస్టర్ ఐవుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉండకపోవొచ్చు. వాదనకోసం కాకుండా.. ఒక ఉదాహరణకోసం మాత్రమే ఇది చెప్పాను కాబట్టి.. ఈ పాయింటు ఇక్కడితో వొదిలేద్దాం.


      >>అది మాయ అని తేల్చారా? ప్రక్రుతి వ్యవసాయంలో గోమూత్రంకు ప్రత్యేక లక్షణాలు వంటివి అబద్దాలేనా? అలా తేల్చిన ఆధారాలున్నాయా? శాస్త్రీయ ఆధారాలు చూపించగలరా?

      గోమూత్రానికి ప్రతేక లక్షణాలు లేవని నేను చెప్పలేదు. గోవుకు మాత్రమే వుంటాయని పరిశోధకులు తేల్చింది మాత్రం మాయే..

      Delete
    11. గో(ఆ)వు రక్షించబడాలి అంటే.. దానికున్న పవిత్రత పూత తీసేస్తే సరి.

      Delete
    12. పవిత్రత పూత హిందూమతం వారు పూసినది కదా? వారి భావనలు వారివి.

      Delete
    13. < కొన్ని విషయాలు మనమెంతకాదనుకున్నా, నాకు ఆ అలోచన లేదని ఎంత వాదించినా.. సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా ప్రింట్ అవినవే అవి. ఉదాహరణకి, మీకు, గొట్టి ముక్కలగారికి ఆంధ్రా పాలకుల గురించి చర్చిద్దామంటే.. వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకోవలనిపిస్తుంది. అదే కేసీఆర్, తెరాసా.. వారి బూతులు గురించి మాట్లాడదామంటే మాత్రం.. మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అలా మైండ్లో రిజిస్టర్ ఐవుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉండకపోవొచ్చు. వాదనకోసం కాకుండా.. ఒక ఉదాహరణకోసం మాత్రమే ఇది చెప్పాను కాబట్టి.. ఈ పాయింటు ఇక్కడితో వొదిలేద్దాం. >

      మళ్ళీ మీరు మీ స్వీయ మానసిక ధోరణికే గురవుతున్నారు. జై గారి రూటుకీ, నా రూటుకీ తేడా ఉందండీ. నాకు కె.సి.ఆర్ అంటే కోపం అని జై గారు అనుకుంటారు. నేను తెలుగువారంతా ఐక్యంగా ఉండాలనుకునేవాడిని. తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించిన వాడిని. నేనెపుడు తెలంగాణ, ఆంధ్రా అంటూ పక్షపాతంగా వ్యవహరించలేదు. నేను తెలంగాణాకు చెందిన వాడిని కనుక మీరలా అనుకుంటున్నారని అనిపిసో్ంది మీ కామెంటుని బట్టి. ఓ.కే. చిరంజీవి గారు లీవ్ ఇట్.

      సబ్ కాన్షస్ లో ఏముందో దాచుకోలేరు ఎవరైనా. ఎందుకంటే కాన్షస్ కంటే సబ్ కాన్షస్ బలమైనది, ప్రధానమైనది కనుక. ఇది శాస్త్రీయమే.

      Delete
    14. మూర్ఖులు వంటి పదాలున్నందున పై కమెంట్లను డిలీట్ చేయడమైనది. చర్చకు తిట్టుకోకుండా కూడా మార్గాలున్నాయి కనుక సంయమనం పాటించాలని వినతి.

      Delete
    15. ఆ మాట ఎవరు వాడినా మొదట్లోనే ఖండించండి. అంతేగానీ కృతజ్ఞతలు చెప్పడం పద్దతిగా ఉండదు

      Delete
    16. మనిషిని చంపడం కంటే పెద్ద హింస ఎక్కడా ఉండదు. ఆవుని రక్షించడానికి మనిషిని చంపినా, జింకని రక్షించడానికి మనిషిని చంపినా ఆ రెండూ మూర్ఖులు చేసే పనులే అవుతాయి.

      Delete
    17. నువ్వు ఎంత ఏడ్చి చచ్చినా సరే హిందువులు ఆవుని గోమాత అనుకోవడం ఆపరు గాక ఆపరు.అయినా ఆవు హిందువులకి మాత్రమే కాదు, చాలామందికి పూజనీయం.మోషే కొండ మీద గడిపి టెన్ కమాండ్మెంట్స్ తెచ్చిన సమయానికి అప్పటి పూర్వ క్రైస్తవీయ ఇజ్రాయేలు సమూహం పూజించినది గోవత్సాన్ని.మయన్ నాగరికతలో కూడా ఆవుని గురించి చాలా గొప్పగా కీర్తిస్తారు.రోమన్లు కూడా అంతే.చరిత్ర తెలియదు,సంస్కృతుల గురించి తెలియదు,మానవ సహజమైన సంస్కారం అసలు లేదు.హిందువుల మీద పడి ఏడవటం తప్ప ఇంకో పని లేదు.

      గోరక్షణలో మీ సాయం మేము అడగట్లేదు.గోభక్షణ చెయ్యడానికి మా అనుమతి కూడా నీకు అనవసరమే - బీఫ్ ఫెస్టివల్స్ చేసుకున్నారు,బహిరంగ మూకుమ్మడి ముద్దుల పండగ చేసుకున్నారు,అవి చెయ్యటంలో హందువులు వాటిని వ్యతిరేకిస్తున్నారు గాబట్టి పంతం పట్టి చేసి హిందువులకి చూపించి హిందువుల్ని ఏడిపించాలనీ ఏం పీక్కుంటారో పీక్కోండని చాలింజి చెయ్యాలనే సాడిజం తప్ప మరో సమర్ధనీయమైన కారణం లేదు.వాటిని మీరు ఆపగలిగారా మేము ఆపగలిగామా?

      నువ్వు ఆవుని గోవు అనటం నాకు నచ్చలేదు కాబట్టి నేను గోహత్యని వ్యతిరేకించను,నువ్వు ఆవుని హిందూమతానికి అంటుగట్టేయ్యటం మానితేనే గోరక్షణని సమర్ధిస్తాను అని కండిషన్లు పెట్టి ఉద్ధరించాల్నుకోవటం కూడా మూర్ఖత్వమే అవుతుంది.

      నీకు ఆవు మీద జాలి ఉంటే రక్షించండి,లేకపోతే శుభ్రంగా తినెయ్యండి.ఎవడు కాదన్నాడు?యూరోపియన్ దేశాల్లో క్యాట్ లవర్స్, డాగ్ లవర్స్, క్యామెల్ లవర్స్ అని ఉంటారు.క్యాట్ లవర్స్ పిల్లుల్ని మాత్రమే పట్టించుకుంటారు.వాళ్ళు చూస్తుండగా పిల్లుల్ని ఏదన్నా చేస్తే నానా అల్లరీ చేస్తారు.ప్రప్నచంలో ఇంకే జంతువునీ వాళ్ళు పట్టించుకోరు.నువ్వు హిందువుల్ని అడుగుతున్న "ఆవునే ఎందుకు పూజించాలి?గేదెని ఎందుకు పూజించకూడదు" అనే తరహా ప్రశ్నలని వళ్ళూ పట్టించుకోరు.సింపుల్గా, "మా ఇష్టం!" అనేస్తారు.ఏం పీకగలరు మీరు?

      హిందువులూ అంతే అనుకుని వూరుకోండి.నీకు ఆవు మాంసం తినాలనుంటే తిను.క్యాట్ లవర్స్ మాదిరి కౌ లవర్స్ నిన్ను తంతే పడతావో కేసు పెట్టుకుంటావో అది నీ ఇష్టం!ఆనుని చంపటమూ ఆవు కోసం మనిషిని చంపటమూ రెండూ తప్పే అన్నప్పుడు చట్టానికి పట్టించే అవకాసం ఉంటే కేసు వేసి పోలీసులకి పట్టిస్తే సరిపోతుంది.ఈ ఏడుపు దేనికి?

      హిందువులకి దేన్ని కెలికితే బాధ కలుగుతుందో తెలిసి తెలిసీ దాన్ని కెలికి హిందువులూ మనోభావాల్బి దెబ్బతీసి ఆనందించే శాడిజం మీకు ఉన్నట్టే మా కళ్ళెదట ఆవుని హింసిస్తుంటే తన్నాలనే,చంపాలనే శాడిజం మాకూ ఉంటుంది.

      జై శ్రీ రాం!

      Delete
    18. బోడి గుండు గియ్యించుకుంటుంటే మోకాలు అడ్డు పెట్టాడట! మీ మనోభావాలు దెబ్బతినకూడదని మేము ఆవు మాంసం తినడం ఎందుకు మానుకోవాలి?

      Delete
    19. ఇంతా చేసి వీల్లు బీఫ్ పార్టీలు చేసేవాల్లని చంపుతున్నారా అంటే అదీ లేదు. వీల్ల టార్కెట్ ఎప్పుడూ.. రెక్కాడని బడుగు జీవుల మీదే వుంటుంది. అమిగితావాల్ల జోలికెల్తే డొక్క చీలుస్తారని భయం.

      Delete
    20. డోనాల్డ్ ట్రంప్ రోజూ ఆవు మాంసం తింటాడు. నేను ఆవు మాంసం తినేది వారానికి ఒకసారో, రెండు సార్లో.

      Delete
  2. ఆవు పాలు అత్యంత ఆరోగ్యకరమైనవి. మనకీ, మన పిల్లలకు ఆరోగ్య నిమిత్తం ఆవు జాతిని సంరక్షించవల్సిందే. ఇందులో నాకు ఎటువంటి బేధాభిప్రాయం లేదు. అయితే ఆవుకు పవిత్రత ఆపాదించి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాని ముడ్డుకు దణ్ణం పెట్టి పూజలు చేసే వేద అనుమతి ఎక్కడుందో నాకర్ధం కావడం లేదు. ఆవును కాపాడండి, వాటి పోషణ బాధ్యతలు, సంరక్షణ వ్యవహారాలూ మంచివే కాని వాటిని పూజించే అజ్ఞానంలోకి ప్రజలను ఎందుకు నెడుతున్నారు. నిజానికి ముస్లిముల బారినుండి ఆవు జాతిని కాపాడడానికే ఈ వ్యవహారమంతా! కేవలం ముస్లిములు మాత్రమే ఆవును తింటున్నారనుకోవడం పొరపాటు. హిందువులలో అనేకులు ఆవు మాంసం తినేవారు కూడా ఉన్నారు. ఆమధ్య కొన్ని ప్రొడక్టలలో ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుతున్నారని వార్తలు వచ్చాయి. ఎందుకని అడిగితె అవి చాలా ఆరోగ్యకరమైనవని చెప్పారు. ఒకసారి ఆలోచించండి ఆవునుంది వెలువడే మలమూత్రాలే అంత ఆరోగ్యకరమైతే మరి ఆవు మాంసం ఇంకెంత ఆరోగ్యం?

    ఆవు మూత్రం,పేడ, దాని యొక్క మాంసం కాదు మనకి కావాల్సింది దాని యొక్క పాలు. అవే మనకి మేలు చేసేవి. అంతేగాని ఆవు సంరక్షణ పేరుతో దాని మలమూత్రాలు ప్రజలచేత తినిపించడం, దాని చుట్టూ తిప్పి మొక్కడాలు, పూజలు చేయించడాలు కాదు. ముస్లిముల కంచాలు తనిఖీ చేయవలసిన అవసరం అసలే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవక్త ఈ క్రింది విషయాలు ఎప్పుడో బోధించారు. వాళ్ళలో అవేర్ నెస్ తీసుకొస్తే సరిపోతుంది.

    ప్రవక్త ముహమ్మద్(స)వారు గోవును ఖుర్భానీ చేసినట్టు ఎక్కడా ఒక్క దాఖలా లేదు. సరికదా గోవు మాంసం తిన్నట్టు కూడా ఆధారాలు లేవు. ఇంకా ఆయన గోవు పాలల్లో ఆరోగ్యం ఉంది, నెయ్యిలో వ్యాధి నివారణ ఉంది, మాంసంలో వ్యాధి ఉందని చెప్పారు."

    కాబట్టి ఒక వర్గానికి ప్రవిత్రమైన వాటిని గౌరవించడమే మంచి పని. ఆవును ఖచ్చితంగా తినాలని గాని, ఖుర్భానీ ఇవ్వాలని గాని ఎక్కడా లేదు. కేవలం ఆవును ఇవ్వక పోవడం వలన వచ్చే పాపమూ లేదు. వేరే ఎన్నో గొర్రెలూ, మేకలూ ఉన్నాయి. వాటిని ఇచ్చుకోవచ్చు.

    నేను గతంలో సాక్ష్యం మేగజైన్ లో "ముస్లిములు కేవలం గోమాంసమే ఎందుకు తినాలి?" అనే ఆర్టికల్ ఒకటి వ్రాసాను. వీలయితే ఒకసారి చదువగలరు.

    ReplyDelete
    Replies
    1. గో మూత్రము, పేడ వ్యవసాయానికి ఏమైనా ప్రత్యేక సాయం చేస్తాయా? దీనిపై శాస్త్రీయ ఆధారాలు, అనుభవాలు ఉన్నవా? తెలిసినవారు వివరాలు చెప్పగలరని వినతి.

      Delete
    2. జంతువుల విసర్జితాలలో(మానవ విసర్జితం తో సహా) మొక్కలు ఎదగడానికి తోడ్పడే సేంద్రియ రసాయనాలు ఉన్న సంగతి తెలిసిందేకదా.

      Delete
    3. తెలిసిందే. అయితే అలా జనరల్ ఉపయోగం గాక, గో మూత్రంతో ప్రత్యేక ప్రయోజనాలున్నాయా?

      Delete
    4. ఇతర వ్యక్తుల గురించి కమెంట్ చేయడం వద్దు. విషయంపైన చర్చించదలచుకుంటే మాత్రమే కమెంట్స్ చేయండి.

      Delete
  3. మాంసాహారం, శాఖాహారం..... ఇతర వివిధ రకాల ఆహారపుటలవాట్లు వ్యక్తిగతం మాత్రమే.

    ReplyDelete
  4. వాళ్ళు అవి వ్యక్తిగత అలవాట్లు అనుకోరు. అవి శిష్టాచారాలు అనుకుంటారు. మనిషి చనిపోయిన 11వ రోజు కార్యం చెయ్యడం, అందులో శాకాహారం మాత్రమే పెట్టడం హిందూ ఆచారం. కానీ ఈ మధ్యనే ఒక క్రైస్తవుడు చనిపోయినపుడు 11వ రోజు కార్యం చెయ్యడం చూసాను. క్రైస్తవంలో మాంసాహారంపై ఆంక్షలు లేవు కదా అని భోజనం కోసం అక్కడికి వెళ్తే వాళ్ళు పెట్టినది శుద్ధ శాకాహారం. శిష్టాచారాలు పేరుతో హిందూ ఆచారాలనే ప్రామాణికం చేసేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఎవరు ఏమనుకుంటారని కాదు, ఆహారపు అలవాట్లును వ్యక్తిగతంగా మాత్రమే చూడాలనేది నా అభిప్రాయంగా చెప్పాను.

      Delete
    2. ముస్లిం స్త్రీలు బురకా వేసుకోవడం తమ వ్యక్తిగతం అనుకుంటారు తప్ప అది వెనుకబాటు ఆచారం అనుకోరు. మాంసాహారం విషయానికి వస్తే కుక్క, పంది లాంటి అపరిశుభ్ర జంతువుల మాంసం తప్ప ఏ మాంసమైనా తినొచ్చు అంటాను.

      Delete
    3. బురకా గురించి ఈ టపాలో చర్చ అనవసరం ప్రవీణ్ గారు.

      Delete
  5. "గోవు" అని పిలవగానే "ఆవు" ఆనె జంతువుకి మతపరమైన లింకు తగిలించేవాళ్ళు కూడా హేతువాదులే ఇక్కడ!ఔరంగజేబు అనే ముస్లిం మత చాందస ప్తభువు కూడా "ఆవు" లేక "గోవు" అనే జంతువుకు ఆనాడు ఉన్న వ్యావస్యాయిక,పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు చెందిన ప్రాధాన్యతని గుర్తించి గోవధ నిషేధ చట్టాలను చేసినట్టు నాకు తెలుసు.మరి,ఇవ్వాళ్టి హేతువాదులు తామే దానికి మతపరమైన లేబుల్ తగిలించేసి సిద్ధాంతాలు చెబుతున్నారు,రాద్ధాంతాలు చేస్తున్నారు!

    హిందువులు దేన్ని గౌరవిస్తే దాన్ని అవమానించాలి.హిందువులు దేన్ని ప్రేమిస్తే దాన్ని ద్వేషించాలి,హిందువులు దేన్ని ఇష్టపడితే దాన్ని కష్టపెట్టాలి,హిందువులు దేన్ని రక్షించాలనుకుంటే దాన్ని భక్షించాలి అనే శాడిజం ఉన్నవాళ్ళకి హిందువులకి ఆవు పట్ల ఉన్న ఆప్యాయత అర్ధం కాకపోవడంలో విచిత్రం ఏముంది?చాలా కాలం క్రితమే హిందువులు కష్టపెట్టుకుంటారు అని తెలిసి పనిగట్టుకుని బీఫ్ ఫెస్టివల్ అంటే గోమాంస భక్షణ సుదినం జరుపుకున్నారు కొందరు - వాళ్ళు ఉన్నత విద్యావంతులు కూడాను!

    చర్చ మొదలుపెట్టిన ఉద్దేశం ఏమైనా గానీ కొందరు వాదిస్తున్న పద్ధతి చూస్తూ ఉంటే ఈ చార్చ గోమాంస భక్షణనీ గోవధనీ ప్రోత్సహించటానికి జరుగుతున్నదని నాకు అనిపిస్తున్నది!

    P.S:హిందువులకి ఆవు మాత్రమే ఎందుకు పవిత్రమైంది,గేదె ఎందుకు కాలేదు అన్న ప్రశ్న ఇప్పుడే కాదు ఎప్పుడూ అనవసరమే!హిందువుల జీవన విధానం మొత్తం వేదం చుట్టూ తిరుగుతుంది.వైదిక సాహిత్యం గోవుని ప్రశంసించింది కాబట్టి గోవు పవిత్రం అయింది,గేదెను ప్రశంసించి ఉంటే గేదె పవిత్రం అయి ఉండేది.ఏ జంతువు ఎక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నదనే లెక్కలు కాదు ముఖ్యం,వేదంలో ప్రశంసించబడటమే అక్కడ పట్టించుకోవాల్సిన విషయం - ఉత్తర దక్షిణాలే కాదు తూర్పు పడమరలు కూడా ప్రధానం కాదు. హిందువు ప్రపంచంలో ఎక్కద ఉన్నా వేదం ఒక్కటే ప్రమాణం!హిందూమతం అనేది సనాతన ధర్మానికి ముద్దు పేరు - కొణిదెల శివ శంకర ప్రసాద్ అనే వ్యక్తికి చిరంజీవి అనే పేరు లాంటిది మాత్రమే!

    హిందువుగా ఉండటానికీ కొనసాగడానికీ దావత్తులూ బాప్తిజములూ ఏవీ లేవు - విశ్వమేవ వేదం విశ్వం నారాయణం హరిం అనే భావాన్ని గౌరవించితే చాలు.

    హిందువులు ప్రేమించేవాటిని పనిగట్టుకుని చంపుతూ హిందువుల నుంచి ప్రేమాభిమానాలని ఆశించడం తెలివి తక్కువ తనం - మీరు హిందువుల్ని కష్టపెట్టాలని పనిగట్టుకుని ఆవుల్ని చంపుతుంటే హిందువులు చేతులు ముడుచుకుని కూర్చోరు.

    ReplyDelete
  6. ...మాంసం ఇంకెంత ఆరోగ్యం?
    ఇంకా ఆయన గోవు మాంసంలో వ్యాధి ఉందని చెప్పారు."

    మరి కావాలని ఎందుకు తింటున్నారో? అతని ఫాలోవర్లు/ ముస్లింలు.

    ...పూజించే అజ్ఞానంలోకి ప్రజలను ఎందుకు నెడుతున్నారు.
    తప్పేమిటి పూజిస్తే?నువ్వు,నీ పిల్లలు, నీ ఇంట్లో వాల్లందరూ, నీకు పాకడం రాని అప్పటి నుండి చచ్చే వరకు భారీగా లాభం పొందుతున్నారు కదా ఆవులపాలు తాగడం వలన.
    ఆ రకంగా నిన్ను , నీ పిల్లలను, నీ వారిని పోషిస్తున్నాయి కదా, రోగాలు రాకుండా బలమైన ఔషధం వంటి ఆహారం ఇస్తున్నాయి కదా.
    కాబట్టి గౌరవించాల్సిందే. అలా ఉన్నత జీవులే. కాబట్టి పూజించాల్సిందే.
    ఏదన్న పామునుకానీ, క్రూర మృగాన్ని కానీ పెంచు, ప్రేమగా పాలిస్తాదా నీకు, కనీసం దగ్గరకు రానిస్తదా?

    ReplyDelete
  7. పాలు ఎవరి నుండి వస్తాయి? ఎందుకు వస్తాయి?
    తల్లికి బిడ్డలను కాపాడుకోవడానికి, ఈ సృష్టి చేసిన దేవుడి ద్వారానే కదా ఏర్పాటు జరిగింది.
    దాని బిడ్డల పాలను దొంగిలించి తీసుకుంటున్నా,ఒక పులి లాగా, క్రూర మృగంలా, సైతానులాగా తీసుకున్నవాడిని చంపదు కదా ఆవు.
    దయతో ఇస్తుంది కదా
    ఎవరి పాలు ఐతే తాగుతారో, వారు/అవి తాగిన వాళ్లకు తల్లితో సమానమే.
    కనీసం కృతజ్ఞత ఉండాలి కదా.
    ప్రాణం నిలబెట్టినందుకు, బలం, రోగ నిరోధం ఇచ్చినందుకు.
    ప్రాణం కాపాడిన వారు దేవుడితో సమానమని దైవ గ్రంథాలే చెప్తున్నాయి .
    అందుకే హిందువులు తల్లిగా, దేవతగా కృతజ్ఞతతో, మానవులు కాబట్టి మానవత్వం అనే గొప్ప గుణం ఉన్నవాళ్ళు కాబట్టి పూజిస్తారు.
    దయ్యాల పద్ధతులు పాటించుతూ, కృతఘ్నులైన వాళ్లకి ఏమి తెలుస్తుందిలే.
    విషప్పురుగులకు సహాయం కానీ, మంచి కానీ చేసినా వాటికది తెలుస్తుందా, కాటు వేస్తాయి. అది చూస్తూనే ఉన్నాం. తేలు, పాము వంటి వాటిల్లో.
    దుష్ట పిశాచాలు కూడా జోలికి వెళ్ళిన వాళ్లకు చెడునే చేస్తాయి అంటారు. వాటి గుణం అది అని.
    మరి ముస్లిమ్లుకానీ, కమ్యూనిస్టులు , క్రిస్తియన్లులో తినే వాళ్ళు కానీ దేవుడి మంచి గుణాలు ఉన్న మనుషులా, దైవ జనులా
    విషజంతువుల వలె దుష్టులా,దయ్యాలా,పిశాచ మార్గం వాళ్ళా ఆలోచించుకోండి.

    ....నిజానికి ముస్లిముల బారినుండి ఆవు జాతిని కాపాడడానికే ఈ వ్యవహారమంతా!
    తప్పేమిటి కాపాడడానికి?
    ముస్లిమ్లేమన్న వేరే గ్రహం వాసులా? చంపటానికి వాళ్లకు ఏమీ హక్కు లేదు? ఆవులు, ఎద్దులు జాతి సంపద. ఎన్నో రకాల గో జాతులు ఈ తినే వెధవల వలన భూమి మీద అంతరించాయి. అలా చూసినా సాటి జీవులుగా,జీవ కారుణ్యకారులుగా, దేశం, భూమి, పర్యావరణ ఆస్తులు కాపాడుకోవాల్సిన వాళ్ళుగా,(మత పరంగా చూసినా ఒక జీవిని దేవుడు సృష్టించారని అన్ని మతాలూ చెప్తాయి, దేవుడి సృష్టిని అంతరింపచేసినవాళ్ళు దేవుని వ్యతిరేక సైతాన్లే అవుతారు.) అలాగా కూడా దేవుడి పట్ల భక్తి ఉన్నవాళ్ళుగా కూడా గోరక్షణ చేసే వాళ్ళు గోవులను కాపాడుతారు, చంపెవాళ్ళను చంపుతారు. ఇక్కడ దేవుడంటే హిందూ దేవుడా, ముస్లిం దేవుడా అని అనట్లేదు.
    అన్ని మతాలూ దేవుడే సృష్టికర్త అన్నపుడు ఆయన సృష్టిని హింసించి చంపేవాళ్ళు ఆయన వ్యతిరేకులే, సైతాన్లె.
    ఒక పక్క ప్రవక్తనే చంపవద్దని చెప్పాడు అంటావు.
    తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంటుందని నీ మతం చెప్తోంది. పాలిచ్చి పోషించేది తల్లే అవుతుంది. అది ఆవురూపంలో ఉంటె ఏమిటి , మనిషిలాగా ఉంటె ఏమిటి?
    ఆవు తక్కువ జీవి, పశువు అనే వాళ్ళు, అంత ఉన్నత జీవులైతే మరి తక్కువ జీవి పాలు ఎందుకు తాగుతున్నారు? చండాలంగా అనిపించట్లేదా. పందిని తినే వాళ్ళను నీచంగా అనుకుంటావు కదా, మరి తక్కువ జీవి పాలు తాగిన వాడిని అలాగే చూడాలి. లేదా ఆవు ఉన్నత జీవి అని ఒప్పుకోవాలి.

    ప్రవక్త చెప్పినవి పాటించే వాడే ముస్లిం అంటారు ముస్లింలే.
    కానీ చంపి తింటాము, మమ్మల్ని ఏమి చేయవద్దంటావు?
    ఎక్కడి కక్కడ అవసరాని బట్టి మాటలు మార్చడం.
    మీ ప్రవక్త చెప్పినట్టు తినకూడదు కదా మరి. ఒక పక్క విషం అని చెప్పాడంటావు, అతని నిజ ఫాలోవర్ వన్నట్టు. మళ్ళీ తింటే బలం, తిననివ్వాలంటావు.
    ఇలా రెండు నాలుకలతో మాట్లాడేది ఎవరో తెలుసా?
    సృష్టికర్తకు వ్యతిరేకంగా ప్రవర్తించిన విషప్పురుగు రూపంలోని దుష్ట సైతానేకదా నీ మతంలో దైవగ్రంథంలో చెప్పబడ్డట్టు.
    కానీ తన రక్త మాంసాలను పాలుగా మార్చి నువ్వు బతకడానికి అవసరమైన అమృతాన్ని ఎదిరించకుండా తల్లిలా దయతో బిడ్డా తాగు నా బిడ్డలతో కూడా , అని పాలిచ్చే ఉన్నత జీవులను,(నీకు వాటి భావన/భాష అర్థం కానంత మాత్రాన) చంపడం పాపమే. తల్లిని చంపితే ఇస్లాం లో ఏమి శిక్ష ఉంటుంది వాడికి?
    నేరం ఎవరు చేసినా నేరమే కదా?

    ReplyDelete
  8. కేవలం ముస్లిములు మాత్రమే ఆవును తింటున్నారనుకోవడం పొరపాటు. హిందువులలో అనేకులు ఆవు మాంసం తినేవారు కూడా ఉన్నారు.
    ఒక పక్క కాపాడాలని బొంకుతూనే , నిజానికి మాత్రం ముస్లింలను తిననివాలని, వాళ్ళని మిగతా వాళ్ళు ఏమనవద్దని , కంచాలు వెతకొద్దని ఏమిటో స్పెషల్?
    ఒకరు వాళ్లకు అత్యంత గౌరవ భావం చూపే జీవిని చంపుతుంటే ఎవరు ఊరుకుంటారు? పైగా ఎక్కడి నుండో దోపిడీలు , దొంగతనాలు, మాన భంగాలు చేసే దుర్మార్గులు వచ్చి చేస్తుంటే ? బరాబర్ చంపుతారు వాళ్ళను.

    సొంత ఇంటి వాడు దొంగతనం చేస్తే ఇస్లాం లో అల్లా/గ్రంథం చెప్పిన ప్రకారం చేతులు నరికేస్తారు ముస్లింలు.
    హత్య చేసినవాడిని ప్రాణానికి ప్రాణం తీయాలని ఇస్లాం చెప్తుంది.
    నీ తల్లిని కానీ, నీ ఇంటి లోని కోడిని చంపినా తన్నవా?
    మరి గో రక్షణ కారులు అదే ఇస్లాం లో చెప్పినట్టే చేస్తున్నారు కదా.
    దొంగతనం, హత్య లకు ఇస్లాం ప్రకారం చంపుతున్నారు. తంతారు.
    హిందువులు ఈ దేశం వాళ్ళు.
    వేరే దేశాలనుండి దోపిడీల కోసం వచ్చిన వాళ్ళు కాదు.
    ఇది వాళ్ళ ఇల్లు.
    పైగా బందిపోట్ల వంటి విదేశీయులు వేరుగా ఉంటామంటే,తమ ఇంటిని/దేశాన్ని ముక్కలు చేసి ఇచ్చిన త్యాగధనులు.
    ఇక్కడ ఇంక ముస్లిలకు ఉండడానికి హక్కులేదు.
    వాళ్ళు ఇక్కడివి ఏవి తీసుకున్న దొంగతనమే. చేతులు నరకవచ్చు ఇస్లాం దేవుడు చెప్పినట్టు.
    ఇక్కడి జీవులను చంపితే వాళ్ళను ఇస్లాం దేవుడు చెప్పినట్టే ప్రాణానికి ప్రాణం తీయవచ్చు.
    మతం పక్కన పెడదాం.
    మనుషులగానే ఆలోచించినా...
    కొందరు విదేశీ దోపిడీ దారులు (ఎక్కడి నుండో వచ్చి అనేక ఏళ్ళు ఒకచోట ఉంటే స్వదేశీయులెం అయిపోరు)దేశం ఆస్తులను నాశనం చేస్తుంటే , తరగ దీస్తుంటే ( విదేశాలకు భారీగా ఎగుమతి చేస్తూ, అక్కడ గడ్డి కూడా మొలవని ఎడారులాయే, ఇంకా జీవులేం దొరుకుతాయి ) స్వదేశీయులు ఎవరు ఊరుకోరు.
    శత్రువులని చెప్పి శిక్షిస్తారు.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. పురాణాలను ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పడం వలన ప్రయోజనం ఏముంది?

      Delete
    2. హరిబాబు గారు వ్యక్తిగత ఛాలెంజ్ ల వలన ఈ టపాలో చర్చనీయాంశానికి ఎటువంటి ప్రయోజనమూ లేదు. కనుక మీ కమెంట్ ని డిలీట్ చేయడమైనది.

      Delete
    3. I did not think it as a personal challenge.I just accepted his intention.And gave some suggestions.You misunderstood my comment as personal challenge!
      ---------------------------
      గారికి వేదాల నుంచీ పురాణాల నుంచీ తన వాదనకి సాక్ష్యాలు తెచ్చుకోగలిగిన పాండిత్యం ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.

      అయితే, ఈ మధ్యనే సుర అంటే కల్లు అని ఒకే ఒక్క అర్ధం తీసుకుంటూ రెండు వేదమంత్రాలని ఉదహరించారు చిరంజీవి వై గారు - అది యెట్లా చెప్పగలిగారు?వారు వేదం చదువుతామంటేనే మేము భయపడిపోతున్నట్టు గొప్పలు చెప్పుకున్నారే!ఆ పోష్టు రాసేటప్పుడు లేని సంస్కృత పాండిత్యం అంత తొందరగా ఎట్లా వచ్చేసిందో!తీరా చూస్తే ఆ భాగం ఆయన తమవంటి అర్ధపండితుల నుంచి కొట్టుకొచ్చినదే తప్ప సొంత పాండిత్యం కాదని తెలిసింది.వాటికి పండితుల నుంచి సేకరించి వరూధిని పోష్టు దగ్గిర ప్రతి పదార్ధంతో సహా ఇచ్చాను నేను - గుర్తుందా?

      ఇప్పుడు కూడా అట్లానే చేస్తారా?సొంత పాండిత్యం లేకుండా ఎక్కణించో కొట్టుకొచ్చేసి హడావిడి చేస్తే ఒప్పుకునేది లేదు.వేదం లోనే నిరుక్తం అని ఒక భాగం ఉంటుంది.అది మొత్తం వైదిక సాహిత్యానికి సంబంధించిన ఎటిమలాజికల్ ట్రిటైజ్.పాణిని కూడా దీనినుంచే సూత్రాలని తీసుకుని అప్పటికి వైదిక భాష యొక్క అపభ్రంశ రూపాలైన మాగధి, పైశాచి లాంటి అయిదు ప్రాకృత భాషల్ని కలిపి సంస్కృతం అనే కొత్త భాషని తయారు చేశాడు.పాణినీయం కూడా వేదానికి వర్తించదు.ఒకవేళ ఉదహరించదలుధుకుంటే నిరుక్త వాగ్మయం ప్రకారం పదవ్యుత్పత్తి ఇవ్వాలి, ప్రతిపదార్ధాలతో సహా ఇవ్వాలి. సందేహాలు వస్తే తీర్చగలగాలి - సమ్మతమేనా?

      P.S:అసలు వేదాలూ పురాణాలూ తెలుసునని చెప్పుకోవటానికి అక్కణ్ణించీ ఇక్కణించీ కొట్టుకొచ్చేస్తే చాలుననే అతితెలివి తగ్గించుకుంటే మంచిది.ఇటువైపువైపు మాకు ఏమీ తెలియనప్పుడు ఈ తరహా డ్రామాలు చెల్లిపోయాయి - ఇప్పుడు పరిస్థితి మారిందని తెలుసుకుంటే పరువు దక్కుతుంది.

      ప్రస్తుతం ఇద్దరు వేదపండితులు నాకు మెయిల్ ద్వారా సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.మీరు చేసే ప్రతి తప్పుడు ఉటంకింపుకీ ముందు వెనకలతో సహా అసలు పాఠం ప్రతిపదార్ధ వ్యుత్పత్తులతో సహా ఇచ్చి మీ అజ్ఞానాన్ని మీకు కళ్ళకి కట్టినట్టు చూపించగలను, చిరంజీవి వై గారు సిద్ధమేనా?
      ---------------------------
      what is personal in this text?I am openly inviting to get evidence from authentic scriptures.

      Delete
    4. "Haribabu SuraneniNovember 26, 2018 at 12:04 PM
      This comment has been removed by a blog administrator."

      కొండలరావు గారూ, ఇప్పుడు మీరు డిలీట్ చేసిన విధానమే నేను గతంలో సూచించింది. మొత్తానికి ఒక సమస్య తేలింది!

      PS: నా ఈ వ్యాఖ్య "కామెంట్ డిలీట్ చేయడం ఎలా" అన్న సాంకేతిక విషయం గురించే తప్ప సదరు వ్యాఖ్యాతను గురించి కాదని మనవి.

      Delete
    5. @Haribabu Suraneni
      చర్చ ఈ టపాకి సంబంధం లేదుకాబట్టి ఇక్కడ నేను దానిగురించి మాట్లాడాలనుకోవట్లేదు.. మీ బ్లాగులో మోడరేషన్ తీసేసి చర్చ పెట్టండి. అప్పుడు మీ వెనకున్న ఇద్దరు పండితులు, నావెనకున్న ఇరవై పండితుల సహాయంతో.. చర్చని ముందుకు తీసుకెల్దాము.

      Delete
    6. I have already lifted moderation for comments at my blog!But I want a gaurenty about you and your helpers level of knowledge
      ---------------
      సదంచిత ముదంచిత నికుంచిత పదం, ఝలఝలం ఝలిత మంజుకటకం,
      పతంజలి దృగంజన మనంజన మచంచల పదం, జనన భంజన కరం,
      కదంబరుచి మంబరవసం, పరమ మంబుద కదంబక విడంబక గళం,
      చిదంబుధి మణిం, బుధ హృదంబుజ రవిం, పర చిదంబర నటం హృదిభజ.
      ---------------
      First try to give a detailed meaning of above stanza with full etymological references.

      Delete
    7. మేము ఆవు గురించి మాట్లాడాలంటే.. ఈ అవధానాలు పాసవ్వాలండీ? వేదాల్లో ఎద్దునెవరు తిన్నారో... పురాణ ఇతహాసాల్లో మందలు మందలుగా ఆవుల్నెవరు బలిచ్చారో చెప్పాలంటే.. పై ఎంట్రన్స్ టెస్టు పాసయ్యే తీరాలా??

      Delete
    8. దాని తర్వాత ఇదో కాదో ఒక్కసారి శెలవివ్వండి

      హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం
      విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్
      పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
      చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ

      Delete
    9. Though it is not at all related to vedas, This is my test to ur helpers. What is the greatness in that sthotra?

      Delete
    10. I gave you reason why I am asking you the meaning.It is not a genuine and intelligent answering to paste another stanza and asking me to give meaning.

      I alraedy mentioned that you had no knowledge but arrogant mature only.You are proving it again and again by following such cheap tricks in this ridiculaous manner.

      P.S:I have already invited from my blog through a comment.You can check at my recent post.

      Delete
    11. సీరియస్ వాదనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి.తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు చాలా సింపుల్ - ఎదటివాళ్ళు ఏం చెబితే అది ఒప్పుకోవడం తప్ప మరో దారి లేదు.కానీ, ఒక తెలిసిన విషయాన్ని నిరూపించడం కోసం జరిగే చర్చలో మనం ఒక ప్రశ్న వేయ్యాలంటే దానికి సరైన జవాబు మనకి తెలిసి ఉండాలి.ఎందుకంటే,ఎదుటి వ్యక్తి ఏదో ఒక జవాబు చెప్పేసి సరిపెట్టెయ్యాలని చూస్తే మనం అసలు జవాబు చూపించి ఎదటి వ్యక్తి చెప్పిన జవాబు ఎందుకు సరైంది కాదో నిరూపించగలగాలి.

      కొండల రావు గారికి చర్చలకి అధ్యక్షత వహించే పరిజ్ఞానం ఏమాత్రం లేదు.నేను చూపిస్తానని అంటే దానికి స్పందన రాలేదు.

      అంటే అన్నానంటారు.సీరియస్ వాదన ఎలా చెయ్యాలనే క్లారిటీ మీకు లేదు.అది తెలిస్తే"మేము ఆవు గురించి మాట్లాడాలంటే.. ఈ అవధానాలు పాసవ్వాలండీ?" లాంటి ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు కాదు.నేను ఇచ్చిన శ్లోకానికి పద వ్యుత్పత్తితో సహా అర్ధం చెప్పి అప్పుడు నన్ను అది సరైనదో కాదో తేల్చమని నిలదీసి ఉండేవారు.తెలుగే కాదుఇంగ్లీషు కూడా అర్ధం కావడం లేదన్నమాట!

      నేను ఇదివరకే చెప్పాను అర్ధం కాకపోతే మరోసారీ మరోసారీ చదువ్య్కుని అర్ధం అయ్యాకే స్పందించమని - అబ్బే!ముసలః కిసలాయతే?

      Delete
    12. వేదాలలో ఆవు రక్షణ గురించి మాట్లాడకుందామనికదా మన చర్చ? మరి నటరాజ స్తోత్రం తెచ్చి, "ఇదెక్కడుందో చెప్పూ.. దీని అర్ధం చెప్పూ.." అంటే వేదాలగురించి మాట్ళాడాలంటే, నటరాజ స్తోత్రం వొచ్చి ఉండాలా అనే అర్ధంలో అడిగాను. అది అర్ధం కాకపోతే, ఇంకో 4 సార్లు చదివి అర్ధం చేసుకోవాలి. మీరడిగిన దానికంటే.. ఇంక నాలుగాకులెక్కువే ఒచ్చు అని చెప్పడానికే.. దాని కింద స్తోత్రం ఉదహరించాను. అలాగైనా అవతలివాడూ తక్కువ వాడు కాదు అని అర్ధం చేసుకుంటారని. మీరు మాత్రం "రోకలి చిగురించదు" అనుకుంటు మీ పాండిత్య ప్రదర్శన సభ పెట్టుక్కున్నారు.


      అయ్యా హరిబాబుగారూ!వేదాల్లో ఉన్న విషయం గురించి పదుగురికి అర్ధమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇక్కడ "జిలేబీ", "శ్యామలీయం" మాత్రమే కాదు.. మాబొంటివారం ఎంతో మందిమి ఉన్నాం. మేమంతా నాలుగు పద్యాలు పడేస్తే.. "ఆహా, ఓహో" అని చప్పట్ళు కొట్టే రకాలం కాదు.

      ఇక సభ అధ్యక్షత గురించి.. ఏ చర్చని కూడా సవ్యంగా తీసుకుపోయిన దాఖలాలు మీ చరిత్రలోనే లేవు. కొత్తగా మీ బూతులకి పచ్చి పదును పెట్టుకోని దాడి చెయ్యడమొకటి. ఇక ఎవడికైనా మీతో చర్చించాలనిపిస్తుందా? ఎవడైనా మీరు చర్చించేదానికి అధ్యక్షత వహించాలనిపిస్తుందా?

      "ఇక మీరడిగిన పతంజలి రాసిన నటరాజస్తొత్రంలోని పద్యానికి అర్ధం ఇది:
      సద్భక్తులచే కొనియాడబడువాడు, సంతోషము నిచ్చు వాడు, నాట్యమాడు నప్పుడు పాదములను వంచినవాడు, నాట్యమాడు నప్పుడు సవ్వడిచేయు కడియములు గలవాడు, పతంజలి కన్నులకు కాటుకవంటివాడు, మలినములేనివాడు, అచంచల పదములు గలవాడు, భవనాశనము చేయువాడు, కదంబపుష్పకాంతులు గలిగినవాడు, అంబరమునే అంబరముగా కట్టినవాడు, దట్టమైన మేఘములగుంపును బోలిన కంఠము గలవాడు, చిత్తు అను సముద్రములోని మణియైనవాడు, విజ్ఞుల మానసాంభోజములకు సూర్యునివంటి వాడు, ఇట్టి గుణములు కలిగిన చిదంబర నటరాజును మనస్సులో భజించుచున్నాను"

      తమ వెనకున్న పండితులని ఈ పద్యంలోని ప్రత్యేకత ఏమిటో చెప్పమని అడిగాను. వారు "ముక్కున పెట్టుకు చదవడమేనా లేక బుర్ర పెట్టి అలోచించే రకమా?" అని తెలుసుకోడానికే అడిగాను. బుర్రలేనివాడితో ఎంత వాదించి లాభమేముంది చెప్పండి..

      Delete
    13. కొండల రావు గారు నేనేదో పర్సనల్ చాలెంజి చేసినట్టు అపోహపడి నా మొదటి కామెంటును తీసేశారు.చిరంజీవి గారు వేదాలని ఉదహరిస్తాననది చర్చకు పెట్టిన విషయం గురించే."Chiranjeevi YNovember 20, 2018 at 8:29 AM->గో(ఆ)వు రక్షించబడాలి అంటే.. దానికున్న పవిత్రత పూత తీసేస్తే సరి." అన్న ఆయన అభిప్రాయం ఆవుని హిందువులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నంత కాలం ఆయన ఆవుల్ని చంపడం తప్పని వ్యతిరేకించడు. "ఒకప్పుడు హిందువులు కూడా గోమాంసం తిన్నారు కాబట్టి ఇవ్వాళ గోరక్షణ అనేది కొందరు రౌడీలు చేస్తున్న దుర్మార్గమే తప్ప గోవుకి పవిత్రతని ఆపాదించహ్డం కుట్రపూరితమైనది" అనేది చర్చకి సంబంధించిన మంచి పాయింటే కాబట్టి తిరిగి అదే కామెంటుతో ఆయన్ని ప్రఓత్సహిస్తున్నాను.

      చారిత్రక పరిశోధనని బట్టి బట్టి చూస్తే అస్పృడూత, విగ్రహారాధన, బహుళ దేవతారాధన,నదీ పూజ,గోపూజ వంటివి బౌద్ధమత విజృంభణ తర్వాత హిందూమతంలోకి కొత్తగా వచ్చిన సంప్రదాయాలు.ఒక ప్రత్యేకమైన మతగ్రంధం,ఒక ప్రత్యేకమైన దైవం,ఒక మూలస్తంభం లాంటి ప్రవక్త,ఇవి మాత్రమే చెయ్యాలి,ఇవి అస్సలు చెయ్యకూడదు అని చెప్పే నియమ నిషేధాల సమాహారం ఏదీ లేకపోవడం వల్ల కాలానుగుణమైనమార్పులను స్వాగతించడమూ ఇతరుల నుంచి నేర్చుకుని దాన్ని మరింత వృద్ధిచేసి అసలువాళ్ళని దాటి పురోగమించడమూ సనాతన ధర్మం మొదటి నుంచీ చేస్తున్నదే! బౌద్ధం మహాయానం కింద మారినది సా.శ 8వ శతాబ్దంలో!బుద్ధుడికి మూర్తిపూజ చెయ్యడం కోసం ఆరామాలూ విహారాలూ కట్టడంతో హిందువులు కూడా వాటిని అనుకరించి ఆలయనిర్మాణం మొదలు పెట్టారు.దీనికి సాక్ష్యం ఇవ్వాళ పరిశోధకులు ప్రాచీనమైనవని గుర్తించిన ఆలయాలు అన్నీ సా.శ 10వ శతాబ్దం తర్వాత కాలం నాటివే.ఇవన్నీ విడి విడి అంశాలు అనిపించవచ్చును గానీ అవి పొటమరించిన కాలమూ ఎదిగిన కాలమూ హిందువుల మీద వాటి ప్రభావమూ ఒక్కలాగే ఉంటుంది కదా!

      విగ్రహారాధన,బహుళ దేవతార్చన,గోపూజ,నదీపూజ వంటివాటిలో కనపడేది తమకు ప్రయోజనాన్ని ఇచ్చే అంశాలను కొన్ని సార్లు తమకూ కొన్ని సార్లు తమ దైవానికీ ప్రతిరూపాలుగా ప్రేమించి,పూజించి వాటితో మమేకం కావడం గాబట్టి ఇవి హిందువులకి సున్నితమైన అంశాలని హైందబేతరులు గ్రహించి మొరటు వాదనలు చెయ్యకుండా ఉంటే మంచిది!హైందవేతరులు తమ సెంటిమెంట్లు గాయపడితే పులుల్లా రెచ్చిపోతారు,మరి హిందువులకి సెంటిమెంట్లు ఉండకూడదా?

      అస్పృశ్యత అనేది వేదవిరుద్ధం కాబట్టి హిందువులు పాటించనక్కర లేదు.అదీగాక అస్పృశ్యత అనేది దానికి గురయ్యేవారి సహజమైన హక్కులకి భంగం కాబట్టి అన్యమతస్థులు కలగజేసుకోవటం,విమర్శించదం,పోరాడటం తప్పు కాదు - అది హిందూమతానికి మంచినే చేస్తుంది గనక నేను వ్యక్తీగతంగా అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించను సరి గదా ప్రోత్సహిస్తాను.కానీ విగ్రహారాధన,బహుళ దేవతార్చన, నదీ పూజ,గోపూజ వంటి వాటిని మాత్రం హిందువులు వదులుకోవడానికి సిద్ధంగా లేరు!ఎందుకంటే, అవి ఎవరి ప్రాధమిక హక్కులకీ భంగకరం కాదు, ఎవరి స్వేచ్చకీ అడ్డంకి కాదు, ఏ చట్టాలకీ వ్యతిరేకం కాదు.ఆహారపు టలవాట్లు హక్కులూ కావు,ఆహారం కోసం జీవహంస చెయ్యడాన్ని ఏ చట్టమూ సమర్ధించదు!
      TO BE CONTINUED

      Delete
    14. CONTINUED FROM THE ABOVE
      ఇక వేదాల నుంచీ పురాణాల నుంచీ గోవధకీ గోమాంస భక్షణకీ చిరంజీవి వై గారు సాక్ష్యాలు చూపించడానికి నాకే కాదు ఏ హిందువుకీ అభ్యంతరం ఉండకూడదు.


      నా అభ్యంతరం ఆయన పాండిత్యపు స్థాయి గురించే - నేను పదవ్యుత్పత్తి గురించి అడిగితే అది ఇవ్వలేని పరిస్థితిలో ఉండి కూడా నాకు అంతకన్న ఎక్కువే తెలుసు అంటున్నారు.ఆయన నుంచి నేను ఆశించినది ఇది:
      सदञ्चित मुदञ्चित निकुञ्चित पदं झलझलञ्चलित मञ्जु कटकम्
      पतञ्जलि दृगञ्जन मनञ्जन मचञ्चलपदं जनन भञ्जन करम् ।
      कदम्बरुचिमम्बरवसं परमम्बुद कदम्ब कविडम्बक कगलम्
      चिदम्बुधि मणिं बुध हृदम्बुज रविं पर चिदम्बर नटं हृदि भज ॥ १॥

      सद्-अञ्चित appropriately-bent मुद्-अञ्चित delightfully-bent निकुञ्चित contracted पदं feet
      झलझलञ् jhala-jhala चलित moving मञ्जु lovely कटकम् bracelet
      As his feet move appropriately and delightfully in dance, so does his lovely bracelet sounding "jhala-jhala".

      पतञ्जलि Patanjali दृग्-अञ्जनम् eye-ointment अन्-अञ्जनम् para-brahman अचञ्चल-पदं still-realm
      जनन भञ्जन birthlessness (salvation) करम् giver
      He is the ointment to Patanjali's eyes to see the Supreme Stillness of ParaBrahman and attain salvation.

      कदम्ब-रुचिम् kadamba-coloured
      अम्बर-वसं sky-clad
      परमम् Supreme
      अम्बुद-कदम्बक cloud-collection-like विडम्बक resembling गलम् throat
      He is white like the kadamba flowers. The sky is his garment. He is supreme. His throat is dark like a mass of dark clouds.

      चिद्-अम्बुधि consciousness-ocean मणिं jewel
      बुध wise हृद्-अम्बुज heart-lotus रविं sun
      He is the jewel of the ocean of consciousness. He is the sun unto the lotus that is the wise man's heart.

      पर-चिदम्बर-नटं Supreme-Chidambara-Nateśa
      हृदि in-heart भज worship
      Worship in your heart that Supreme Lord Nateśa of Cidambaram (Dancer in the Space of Consciousness).

      పదవ్యిత్పత్తి లేక ప్రతిపదార్ధం అంటే అది.ఏదీ ఒకసారి చెప్తే అర్ధం కాదు,పోనీ సూచన ఇస్తే తెలుసుకుంటారా అంటే అదీ లేదు.నేను రాసింది తెలుగే కదా, తనకి ఇంగ్లీషు కూడా వచ్చు కదా - మరి నేను అడిగినది ఒకటైతే ఇంకోటి దేనికి ఇచ్చారు?

      "సద్భక్తులచే కొనియాడబడువాడు, సంతోషము నిచ్చు వాడు, మలినములేనివాడు, అచంచల పదములు గలవాడు, అంబరమునే అంబరముగా కట్టినవాడు, ఇట్టి గుణములు కలిగిన చిదంబర నటరాజును మనస్సులో భజించుచున్నాను"

      ఇందులో భజించుచున్నాను.అనే క్రియారూపమే తప్పు.కవి శ్రోతల్ని భజించమని చెబుతున్నాడు."భజ!" అనే రూపం ఇక్కదే కాదు "భజ విశ్వనాధం!", "భజ గోవిందం గోవిందం భజ మూఢమతే!" లాంటి చోట్ల కూడా కవి మనకి భజించమని మనని సంబోధించి చెబుతున్నట్టే ఉంటుంది.

      ఇంక శ్లోకం మొత్తంలో అంబరమునే అంబరముగా అనే అర్ధాన్ని ఇచ్చే పదం ఎక్కడుంది?అచంచల పదములతో నాట్యం చెయ్యడం కుదురుతుందా!अचञ्चल-पदं still-realm అన్నచోట పరమపదం గురించి చెబుతున్నాడు కవి.ఈయనేమో ఇదివరకు సుర అంటే కల్లు అని అర్ధం తీసుకున్నట్టు పదం అంటే పాదం అనే అర్ధం చెప్తున్నాడు.

      నా వెనకాల ఇరవై మంది పండితులు ఉన్నారన్న చిరంజీవి వై గారికి పదవ్యుత్పత్తి అంటే ఏమిటో తెలియదు - ఈ పావు పాండిత్యంతో వేదాల్నీ పురాణాల్నీ తిరగేసి తట్టల కొద్దీ గుట్టల కొద్దీ ఆధారాల్ని ఎత్తిపోస్తానంటున్నారు!

      Delete
    15. నేను పూజిస్తున్నాను కాబట్టే నువ్వు తింటూన్నావు అనేది ఎంత నాటకీయంగా ఉంటుందో, నేను పూజిస్తున్నాను కాబట్టీ నువ్వు తినొద్దు, నిన్ను తిననివ్వకపోవడం నాహక్కు అని అనడం కూదా అనే ఫన్నీగా ఉంటూంది.

      ఇంతా చేసి మీరు నాలో పట్టూకున్న తప్పు ప్రతిపదార్ధం చెప్పకుండా.. మొత్తానికి అర్ధం ఒకే సారి చెపాను అని. బహు బాగు.

      అస్సలు "భజించమనుట" గురించి కదా మీ అక్షేపణంతా.. అస్సలు ఆ స్తొత్రం పూర్వా పరాల గురించి మీకేమైనా తెలుసా? లేక మీవెనకున్న పండితులకి తెలుసా? పతంజలి ముని శివదర్శనానికి వెల్లినపుడు.. శివుడ్ని కలవకుండా నంది అడ్డగించిన సంధర్భమూలో ఈ నటరాజ స్తోత్రం పతంజలి చెబుతాడు. శివుడ్ని స్తొత్రిస్తూనే నందిని ఎగతాళి చెయ్యడం ముని ముఖ్యుద్దేశం ఇక్కడ.

      నన్నేదొ అని, నాచాతగాని తనం చూపించి "ఈ పద్యంలో స్పెషాలిటీ ఎంటి?" అనేదాన్నుంచి తప్పించుకోవాలి అనుకుంటే అది మీ, మీ పండితుల ఇష్టం. అది మీకు తెలియనందువల్ల మీకొచ్చే నష్టం కూడా ఏం లేదు.

      మీరనే నా పావు పాండిత్యాలతో మీకున్న సున్న పాండిత్యాన్ని చిదిమివేసే కెపాసిటి నాకుంది. కాకపోతె ఎప్పుడు మీ స్వభాష బయటకిలాగి ఈ పోష్టునుకూడా బ్రష్టుపట్టిస్తారో అనే నాభయమంతా..

      Delete
    16. This comment has been removed by the author.

      Delete
    17. This comment has been removed by the author.

      Delete
    18. This comment has been removed by the author.

      Delete
    19. పై వ్యాఖ్య మిమ్మల్ని, మీ వెనక ఉన్న పండితుల్ని.. పర్సనల్గా టార్గెట్ చేశాను అనిపించే అవకాశమున్నందువల్ల డిలీట్ చేశాను

      Delete
    20. ఇక "what is special about this stotram?" అని అడిగారు.ఇందులో ప్రతి లైనుకీ 26 అక్షరాలు ఉంటాయి."తతంతత" ఆరుసార్లు వచ్చి చివర "తతం" అని పూర్తయ్యే రిధం ఉంది.మీరు లెక్క చూసుకోవచ్చు.కానీ, ఆ లెక్క చివరి లైనులో తప్పుతున్నది, అవునా?

      మొదటి మూడు లైనులూ చివర అనుస్వారంతో గురువు పడుతుంటే ఇది "నటం హృది" అనే అరవ "తతంతత" పూర్తయ్యాక భజ అంటూ "తత" అనే లఘువుతో ముగుస్తున్నది.అయితే పాడటానికి తగులుకున్న గాయకుడు చివరి పదాన్ని "భజా!" అని ఎంతో కొంత దీర్ఘం ఇవ్వకుండా హ్రస్వంతో ముగించలేడు గనక లెక్క సరిపోతున్నది.వాడినది మాత్రాచందస్సు కాబట్టి ఎలా అయినా రాయొచ్చు.చివరి శ్లోకంలో "పతంజలి నుతం" అని ఉంటుంది.త్యాగరాజు కూడా శ్రీరాముణ్ణి "త్యాగరాయ వినుత" అని పిలుస్తాడు.అంటే ఇంత గొప్పవాడినైన నేను నిన్ను పొగుడుతున్నాను అని స్వకీర్తిని చెప్పుకోవడం - ఆ ధీమా లెక్క ప్రకారం ఒక వ్యర్ధపదం కూడా లేకుండా రాయగలిగిన పాండిత్యం వల్ల వచ్చింది.ఆ స్థాయి పాండిత్యం ఉన్నవాళ్ళు ఏది ఎలా రాసినా తమ గురించి చెప్పుకున్నా అందరూ ఒప్పుకుంటారు.మరి ఒక స్తోత్రానికే పదవ్యుత్పత్తి చెప్పలేని మీరు వేదమంత్రాలకి అర్ధం చెప్పగలగడం సాధ్యమా?

      శ్లోకంలో అత్యంత ముఖ్యమైన క్రియాపదమే తప్పుగా చెప్పిన మీరు ఇక్కడ చూపిస్తానంటున్న మంత్రాలకీ శ్లోకాలకీ కూడా మీ సొంత పాండిత్యపు అర్ధాలు చెబితే అది ప్రామాణికం కింద తీసుకోరు.మీరు ఆధారాలుగా చూపించేవాటిని xyz 1-2-3 అన్నట్టు కాక వేదత్రయం నుంచి తీసుకుంటే ద్రష్ట యెవరు, అధిష్థాన దేవత యెవరు,ఏ చందస్సులో ఉంది అనే వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.ప్రతి శ్లోకానికీ మంత్రానికీ పదవ్యుత్పత్తి ఇచ్చి తీరాలి.పురాణాలలోనివి అయితే కధాంత గద్యం ఇవ్వాలి.పోతన భాగవతం చూడండి - ఇతి పోతన విరచిత శ్రీ మద్భాగవతం ప్రధమ అధ్యాయం ఇంతటితో ముగిసింది అని ఉంటుంది.ఇవన్నీ మీరు చెప్పగలిగితేనే అవి అధికారికమైన చోటు నుంచి మీరు తీసుకున్నారనేది మాకు తెలుస్తుంది.

      ఒకేసారి అన్నీ కుమ్మరించెయ్యకుండా మొదట ఒక మంత్రం/శ్లోకం చూపించండి.దాని పూర్వాపరాలు తేలాక తర్వాత దానికి వెళ్దాం - సమ్మతమేనా?

      Delete
  10. ఇక్కడ జరుగుతున్న చర్చలో పాల్గొనే ఉద్దేశం నాకు లేదు. పైన మహేశుడు గారు తన (26-11-2018 at 6:38 AM) వ్యాఖ్యలో అన్న ఈ మాటలు చూసి మాత్రం :-

    // "దాని బిడ్డల పాలను దొంగిలించి తీసుకుంటున్నా, ..... ఆవు దయతో ఇస్తుంది కదా" //

    "ఈమాట" వెబ్ మాసపత్రిక (మే 2018) లో వచ్చిన చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు గారి "అహం బ్రహ్మాస్మి" కథలోని ఈ క్రింది సంభాషణ గుర్తొచ్చింది.
    ఊళ్ళోని ఒక మోతుబరి రాజు గారింట్లోని పెద్దావిడ "పాలేమయ్యాయిరా?" అని అడిగితే
    ఆవిడతో ఇంటియజమాని గురించి ఆ పాలేరు ఇలా అంటాడు 👇.
    ------------
    “ఇంకెక్కడి పాలండీ… దూళ్ళకి దగ్గరుండి మరీ తాపించేసీరు సత్తిబారు,”

    "దూళ్ళు గడ్డి మరిగీదాకా పాలు తీత్తే… కాల్లూ చేతులూ ఇరగ్గొట్టేత్తానన్నారండి"
    ------------

    రాజు గారి పోలసీ బాగుంది కదా.

    "అహం బ్రహ్మాస్మి" అనే కథ

    ReplyDelete
    Replies
    1. చాలా బాగుంది కొండల్రావుగారూ! ఇదే ప్రశ్న చాలా కాలం క్రితం "ఆవు తప్పితే ప్రపంచంలో ఏ జీవీ.. జీవి కాదు" అన్నంత బిల్డప్ ఇస్తున్న ఒకరి బ్లాగులో అడిగాను "దూడని కడుపు నిండా పాలు తాగనివ్వకుండా అలా లాగెయ్యడం మాత్రం పాపం కాదా" అని. అప్పుడు సైన్సులోకి దిగిన మనోడు.. దూడలకి ఎంతవరకు పాలు అవసరమో సైంటిఫిక్గా చెప్పాడు. నవ్వుకోని అక్కడితో ఒదిలేశాను.

      Delete
    2. క్షమించాలి విన్నకోటవారు. మీకు రాయబోయి అలవాటూలో కొండలరావుగారూ! అనేశాను

      Delete
  11. వేదం అహింసని ప్రస్తుతిస్తూ గోవునే కాదు ఏ జంతువునూ వధించవద్దని చెపింది.నాలుగు వేదాల్లో సామవేదం ఋగ్వేదం లోని లయబద్దహమైన వాటిని విడదీసి ఒక చోట కూర్చినది.కాబట్టి వేదత్రయం అని కూడా అనవచ్చును.వేదంలో వైరుధ్యాలు ఉండవు - అంటే ఒక విషయం గురించి ఒక చోట ఒకలా చెప్పి మరొకచోట దానికి వ్యతిరేకం చెప్పదు.పాఠాంతరాలు అంటే ఒక విషయాన్ని అనేక రకాలుగా అర్ధం చేసుకోవడం లాంటిబి ఉంటాయి గానీ పరస్పర విరుద్ధమైన విషయాలు లేవు.ఇది కేవలం ఇక్కడి పండితులే కాదు వాటిమీద పరిశోధనలు చేసిన జర్మన్ యూరోపీయ పండితు లందరూ చెబుతున్న సత్యం!

    చీరంజీవి వై గారు ఇది తెలుసుకుంటే బాగుంటుంది.మీరు ఠపీమని తెలిసీ తెలియని పాండిత్యంతో అక్కడ లేనివి చెప్పి సమయం వృధా చెయ్యొద్దు - మీరు ఉటంకిస్తున్నది అధికారికమైనది అనే సాక్ష్యం కూడా చూపిస్తే మాకు కష్టం తప్పుతుంది.ఎటూ నేను మిత్రుల నుంచి చెక్ చేసుకుంటాను గానీ సమయం వృధా కాకుండా సలహా ఇస్తున్నాను.అంతే!

    P.S:నేను శాకాహారిని కాదు, మాంసాహారినే - గోమామసం తినొద్దు అనగానే అది శాకాహారులైన బ్రాహ్మణులు ఇతరుల ఆహారపు టలవాట్లను శాసించడం అనే అర్ధం తీస్తున్నారు కాబట్టి ఇది చెబుతున్నాను.ఇంట్లోవాళ్ళు వండిపెడితే తినడం తప్ప ఇవ్వాళ మాంసం తినాల్సిందేననే పంతం మాత్రం లేదు!వేదంతో ప్రత్యక్ష సంబంధం ఉంది గనకనూ దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నారు గనకనూ బ్రాహ్మణ కులస్థులు శాకాహారం విధిగా పాటిస్తున్నారు.అందులోనే నియోగులకి అంత పట్టింపు లేదని కన్యాశుల్కంలో "మీ నియోగ్యపాళ్ళు మాంసం కూడా తించూ ఉంచారో!" అని గురజాడ గారు రాయటాన్ని బట్టి తెలుసుకోవచ్చు.ఈ నియోగులే ఆ గోమాంస భక్షణకు వెసులుబాటు కల్పించే మంత్రాల్ని ఇరికించారనే వాదనా ఉంది.ఇంక ఇప్పుడు చిరంజీవి వై గారు ఏమి సాధించదల్చుకున్నారో నాకు అర్ధం కావడం లేదు!

    ReplyDelete
    Replies
    1. @హరిబాబు November 26, 2018
      // “నియోగులకి అంత పట్టింపు లేదని కన్యాశుల్కంలో "మీ నియోగ్యపాళ్ళు మాంసం కూడా తించూ ఉంచారో!" అని గురజాడ గారు రాయటాన్ని బట్టి తెలుసుకోవచ్చు.” //
      —————————-

      Interesting statement.
      పైన మీరు ఉటంకించిన వాక్యం “కన్యాశుల్కం” పుస్తకంలో .... ఏ అంకంలో .... ఎవరు .... ఎవరితో .... అన్నారో రిఫరెన్స్ ఇవ్వగలరా ప్లీజ్. ఆ పుస్తకం నాకు బాగానే పరిచయం ఉన్న పుస్తకం. ఇక్కడ మీరీ స్టేట్మెంట్ చేశారు గదా అని నిన్న మరోసారి ఆ పుస్తకం మొత్తం తిరగేశాను. కానీ ఈ వాక్యం కనబడలేదు. నేనేమన్నా ఎక్కడన్నా మిస్ అయ్యానా అనే అనుమానంతో రిఫరెన్స్ అడుగుతున్నాను.

      Delete
    2. కన్యాశుల్కం (మొదటి వెర్షనా రెండవదా అన్నది తెలియదు) ఇక్కడ లభిస్తోంది https://archive.org/details/kanyasulkam

      Delete
    3. థాంక్స్ శ్యామలరావు గారూ. “కన్యాశుల్కం” పుస్తకం నా వద్ద ఉన్నదండి. అయినా, ఇక్కడ మీరిచ్చిన లింక్ లోకి వెళ్ళి ... మరోసారి ... చదివాను. హరిబాబు గారు చెప్పిన సంగతి నాకైతే కనబడలేదు. ఇక ఆ వాక్యం వారి కెక్కడ తగిలిందో వారే సందేహనివృత్తి చెయ్యాలి.

      పైన హరిబాబు గారు ఉందంటున్న పాఠంతో బాటు వారి వ్యాఖ్య “ఈ నియోగులే ఆ గోమాంస భక్షణకు వెసులుబాటు కల్పించే మంత్రాల్ని ఇరికించారనే వాదనా ఉంది” అన్న వారి వ్యాఖ్యలో నియోగులు మాంస భక్షణే కాక గోమాంస భక్షణ కూడా చేస్తారన్న అర్థం ధ్వనిస్తోంది. అసలు ... ఒక వృత్తి లాగా మంత్రాలు నేర్చుకునే నియోగులే చాలా ... చాలా ... అరుదు. ఇప్పుడేమన్నా ప్రభుత్వ వేద పాఠశాలల్లో లభించే ఉపకారవేతనాలు వగైరా ఆకర్షణతో ఒకరో ఇద్దరో నియోగులు ఆ విద్య వైపు వెడుతున్నారేమో గానీ లేకపోతే పాతకాలంలో అయితే దాదాపు లేదనే అనాలి.

      Delete
    4. హరిబాబు గారూ, మీరు నా సందేహనివృత్తి (November 28, 2018 at 7:45 AM న నా వ్యాఖ్య) చేస్తారని ఇంకా ఎదురుచూస్తున్నాను.

      Delete
  12. >>గోమామసం తినొద్దు అనగానే అది శాకాహారులైన బ్రాహ్మణులు ఇతరుల ఆహారపు టలవాట్లను శాసించడం అనే అర్ధం తీస్తున్నారు

    ఆ వాదనే అర్ధం లేనిది. నిజానికి బ్రాహ్మణులలోనే ఎక్కువమంది మూఢాచారాలను వ్యతిరేకిస్తుంటారు.

    ReplyDelete
    Replies
    1. I fuly agre with you.But The sentence is targetted to "openion1:ఇవేవీ అర్ధం చేసుకోకుండా మనం ఏదైతే తింటూ బ్రతుకుతున్నామో వారినీ అదే తిని బ్రతకాలంటే దారుణం కదూ? ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయ్. వారి కడుపుని శాసించాలని చూడడం అన్యాయం." of K.S.Chowdari.

      Delete
  13. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకోండి. మీ పక్క జిల్లా పశ్చిమగోదావరిలో జరుగుతోంది. ఒక్క దేశవాళీ ఆవుతో ఇరవై ఎకరాల పెట్టుబడి లేని వ్యవసాయం జరుగుతోంది. ఫలితాలు అద్భుతం. ప్రత్యక్షంగా వెళ్ళి చూసుకుని తరవాత ఆవుని కోసుకోవాలో కాచుకోవాలో తేల్చుకోండి.మన ఒంగోల్ జాతి ఆవుని, ఎద్దుని లేకుండా చేసేశారు, బ్రెజిల్ దేశం రక్షించుకుంటోంది. వెళ్ళి చూసి సైంటిఫిక్ అవునా కాదా కూడా తేల్చుకోవచ్చు. దీనిని ఆంద్రా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీని మూలంగా ఎరువుల, పురుగుమందుల ఫేకటరీలు మూత పడతాయి, వ్యవసాయ యూనివర్సిటీ మూత పడుతుంది, మేధావులు అడ్డుకుంటున్నారు..

    ఈ చర్చ తీరుబడిగా చేసుకోవచ్చు

    ReplyDelete
  14. What latika is trying to say? You have only two options. One is eat it. Another one is grow it. You shouldn't do both together.

    Then don't steal their milk. Leave them to their calfs. Then calfs grow healthy and give you more natural forming resources.

    ReplyDelete
  15. చిరంజీవి గారు... మీరు చర్చలో దిగారంటే నేను చాలా శ్రద్ధగా గమనిస్తాను. అవతలి వారి అడ్డదిడ్డమైన వాదనను మీ నాలెడ్జ్ తో కట్టివేయడం నాకు బాగా నచ్చుతుంది.
    నేటి గోవధ రక్షణ సామాజిక అవసరం దానిని హరి బాబు ఎందుకు మతాలకు గ్రంధాలకు ఆపాదిస్తాడో అర్థం కాదు. గోమాంస భక్షణ అనేది వేదాల్లో చొప్పించారు అనే వాదన చాలా దారుణం. ఎవరు పడితే వారు ఎలా పడితే అలా తమ అభిప్రాయాలు చేర్చి వేయడానికి వేదాలు అంత బలహీనం ఏమీ కాదు. నిజానికి వేదాలలో అశ్వాలు, ఆవులతో యాగాలు చేసినట్లు, వాటి మాంసం భుజించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోతే నేటి గోవధ నిషేధం వేదాలతో లింక్ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు.
    చిరంజీవి గారు ఇక మీ వాదనను కొనసాగించండి. ముఖ్యమైన విషయాలు అందరికీ తెలిసే అవకాశం కలుగుతుంది.

    ReplyDelete
    Replies


    1. आहा एमि विन्नाणम् :)


      जिलेबी

      Delete
    2. సామాజిక అవసరం కోసం ఒక జీవి అంతరించి పోకుండా కాపాడుకోవాలని ప్రజలకు చెప్పడంవల్ల మార్పు సాధ్యమౌతుంది. అంతేగానీ, నేను పూజిస్తున్నాను కాబట్టి, నువ్వు తినకూడదు అంటే.. చెట్టును పూజిస్తాకాట్టి ఆకుకూరలు, బంగాళాదుంపలను తినొద్దని ఇంకొకడు బయలుదేరవచ్చు.

      నేను హరిబాబుగారినో, ఇంకెవర్నో కట్టిపడెయ్యాలనుకోవట్లేదు. సంస్కృతం, పద్యాల భాష పేరుతో తాము ఏమనుకుంటూన్నారో అదే సంస్కృతి అని ప్రతిదానికీ మతపరమైన పూతలు పూసి పబ్బ గడుపుకునేవాల్ల నిజ రూపాలు నాలాంటి మామూలు వ్యక్తులకి అర్ధమయ్యేటట్టు చూపించాలనుకుంటున్నాను. అంతకంటే ఏంలేదు.

      Delete
    3. K.S.ChowdaryNovember 27, 2018 at 10:23 AM
      "నిజానికి వేదాలలో అశ్వాలు, ఆవులతో యాగాలు చేసినట్లు, వాటి మాంసం భుజించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి."

      hari.S.babu
      అలా చెప్పి వదిలెయ్యడం కాదు,మీరు చూశారా?చూస్తే ఇక్కడ చూపించమనే కదా అడుగుతున్నది!మీరు చెప్తున్న దానికే నేను సాక్ష్యాలు అడుగుతుంటే నేను గోవధనీ వేదాల్నీ ముడిపెటడం ఏమిటి?"గోవు జాతిని రక్షించాలంటే దాన్ని మతపరమైన పవిత్రత నుంచి దూరం చెయ్యాలి!" అని మొదట చిరంజీవి వై గారే కదా కామెంట్ చేసింది - ఆయనే సాక్షాత్తూ ముడిపెట్టి మాట్లాడుతుంటే కనపదలేదా?

      మీరు కూడా "నిజానికి వేదాలలో అశ్వాలు, ఆవులతో యాగాలు చేసినట్లు, వాటి మాంసం భుజించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి." అనే అంటున్నారు కదా,సాక్ష్యాలు చూపిస్తారా మరి?

      Delete
    4. "ఒకప్పుడు హిందువులు కూడా గోమాంసం తిన్నారు కాబట్టి ఇవ్వాళ గోరక్షణ అనేది కొందరు రౌడీలు చేస్తున్న దుర్మార్గమే తప్ప గోవుకి పవిత్రతని ఆపాదించహ్డం కుట్రపూరితమైనది" అనేది చర్చకి సంబంధించిన మంచి పాయింటే కాబట్టి తిరిగి అదే కామెంటుతో ఆయన్ని ప్రఓత్సహిస్తున్నాను.

      wI am not hiding or twisting any thing!I am happy if my religion is cleansed because of you!

      Delete
    5. పదుగురికి అర్ధమైయ్యేటట్లు చెప్పాలనుకున్నానేగానీ, ప్రతిపదార్ధం అంటే తెలియక కాదు. టన్నుల టన్నుల వ్యాఖ్యలు చేయ్యడం ఎదుటీవారికి ఎంత విసుగు తెప్పిస్తుందో అల్రెడీ మీకు ఎంతో మంది చెప్పి చూశారు. విషయమ్మ్మాత్రమే మాట్లాడండి.

      అస్సలు వేదాలకీ, పతంజలికీ సంబంధమేమిటీ? నా పాండిత్యం తెలుసుకోవాలనుకుంటే, దాని అర్ధం చెప్పమనాలిగానీ, అది ఎక్కడిది, ఎవరు రాశారు?? అవి చెబితేనే వేదాలగురించి మాట్లాడాలి అనే కండీషన్ ఏంటీ అస్సలు? ఆ పధ్యం తర్వాత ఏమొస్తుందో కూడా చెప్పాక కూడా.. నాకేం తెలియదు అని తీర్మానించేస్తుంటే, ఈపేరు చెప్పి.. వేదాల దాకా విషయం తీసుకెల్లనివ్వకుండా చెయాలనుకునే తపన తప్ప ఇంకేమైనా కనిపించిందా? మీకు కూడా వేదాల్లో విషయం లేదు అని మీరే ఒప్పుకున్నాకకూడా.. ఇంక ఏ మాత్రం చర్చ సాగించాలీ?

      అవును తినమని నెనేం ఎవ్వర్నీ ఇక్కడ బలవంతం చెయ్యమనట్లేదు. ఆవు అంతరించిపొతే ప్రకృతి ఎలా పాడైపోతుందో చెప్పడం వల్లే జనాలు మారతారుగానీ.. మతపరమైన పవత్రతని చూపించి భయపెట్టడం వల్ల కాదని మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. మీరుమాత్రం నీ ప్లేట్లోది లాగెయ్యడం నా హక్కు అని మ్మాత్లాడుతున్నారు. మన ఇద్దరి వెర్షన్లలో ఏది వర్కౌట్ అవుందని అనుకుంటూన్నారు?

      వేదం ఆవుని తినొద్దని చెప్పింది, అదే మా ప్రామాణికం.. ఇంకేదీ కాదు అన్నారు. తర్వాత తీరిగ్గా చదువుకోని.. అప్పుడు తిన్నారు గానీ.. తర్వాత తర్వత ఇంప్రూవ్ అయ్యాం.. అదే హిందుత్వం అంటే అన్నారు. ఇక మనం దీన్లో చర్చించాల్సిందేముంది ఇక?

      Delete
    6. టన్నుల కొద్దీ వ్యాఖ్యలు ఎవరు వెయ్యమని చెప్పారు>

      మొదట ఒక శ్లోకం ఉదాహరణ ఇచ్చి దాని సంగతి తేలాక తర్వాతవి చూద్దాం అని చెప్పాను కదా!

      మీకు అర్ధం కాకపోతే నాదా తప్పు?

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. @చిరంజీవి వై
      "అది ఎక్కడిది, ఎవరు రాశారు?? అవి చెబితేనే వేదాలగురించి మాట్లాడాలి అనే కండీషన్ ఏంటీ అస్సలు?"

      hari.S.babu
      మళ్ళీ మొదటి కొచ్చారు!

      ఈ ముక్క నేను చెప్పింది పాతంజలి స్తోత్రం గురించి కాదు.ఒక్క ఋగ్వేదం లోని మంత్రాలను మాత్రమే ఋక్కులు అంటారు.వేదత్రయంలోని వాటిని మాత్రమే మంత్రాలు అంటారు.మిగిలిన బ్రాహ్మణాలూ పురాణాలలో ఉందేవాటిని శ్లోకాలు అంటారు.ఒక వేదంలో కొన్ని మండలాలు ఉంటాయి.ఒక మండలంలో కొన్ని సూక్తాలు ఉంటాయి.ఒకేఒక మంత్రంతో సూక్తం ఉన్నట్టు నాకు తెలియదు.అలా ఉన్నప్పటికీ ప్రతి సూక్తానికీ ఒక ద్రష్ట ఉంటాడు.ఒక అధిదైవతం ఉంటుంది.ఛందస్సు కూడా ఉంటుంది.ప్రతి సూక్తానికీ ముందు ఈ ద్రష్ట, అధిదైవతం,ఛందస్సు,రాగఫణితి కూడా నిర్వచించించబడి ఉంటాయి.వీటిలో మీరు ఏది ఇవ్వలేకపోయినా అది ఫేక్ అయి ఉండవచ్చు!

      నేను వేదం నుంచి మీరు చెప్పాల్సిన ఉదాహరణ గురించి చెప్పీనదాన్ని పతంజలి స్తోత్రానికి కలిపేసుకున్నారు - ఎన్నిసార్లు ఈ వ్యవహారం నడుస్తుంది?

      మొదటి శ్లోకం/మంత్రం ఇచ్చి చర్చ మొదలుపెట్టండి.

      Delete
  16. కొండల రావు గారూ!

    మా ముగ్గురి కామెంట్లనీ ఓకసారి పరిశీలించి చూడండి.నేను వాళ్ళ వాదనలోని తప్పుల్ని ఎత్తి చూపించడం మాత్రమే చేస్తూ వాదిస్తుంటే వాళ్ళు వ్యక్తిగత విషయాల్ని ఎత్తుతూ దాని తిరిగి నాకే అంటగడుతున్నారు.ఇదివరకు ఇలాగే చర్చలో వ్యక్తిగత దాడికి దిగితే నేను మిమల్ని రిక్వెస్ట్ చేసి చర్చని ఆపేశాను - గుర్తుందా?దానికి చిరంజీవి వై గారు నేను తనకి భయపడి పారిపోవడంగా గొప్పలు చెప్పుకున్నారు.మళ్ళీ అదే నాటకం మొదలుపెట్టారు - మీరు కలగజేసుకుంటారా?నన్ను వెళ్ళి పొమ్మమంటారా!

    మనం వేసిన ప్రశ్నకి మనకి జవాబు తెలిసి ఉండాలి అని నేను చెప్పిన మాటని నిలబెట్టుకుంటే నాది సున్నా పాండిత్యం అవుతుందా? నేను ముందే చెప్పాను.ఆయనకే కాదు నాకు కూడా సంస్కృతంలో పెద్ద పాండిత్యం లేదని.కానీ ఏ పదానికి ఏ అర్ధం వస్తుందో కూడా తెలియకుండా ఏది తోస్తే అది చెప్పేస్తున్న తను నాకన్నా పండితుణ్ణని ఎట్లా చెప్పుకోగలుగుతున్నాడు?అలా అడిగితే వ్యక్తిగత దాడి అవుతుందా?

    ఒకప్రార్ధనా శ్లోకానికి అక్కద ఉన్న పదాల్ని ఎలా విదగొట్టి ఏ అర్ధం చెప్పాలో తెలియని తన పాండిత్యపు స్థాయిని గురించి నిలదియ్యడమే మహాపరాధం అంటున్నాడు.నా మాటలకి నేను చెప్పనివీ నేను తడమని అర్ధాల్ని తీసి నన్ను బద్నాం చెయ్యాల్ని చూస్తున్నాడు.రండి,చూడండి,మీ మాట చెప్పండి!

    ReplyDelete
  17. Mr. Chiranjeevi Y,

    why you are distorting my statements in wrong context?

    1.ఒకవేళ ఉదహరించదలుధుకుంటే నిరుక్త వాగ్మయం ప్రకారం పదవ్యుత్పత్తి ఇవ్వాలి, ప్రతిపదార్ధాలతో సహా ఇవ్వాలి. సందేహాలు వస్తే తీర్చగలగాలి - సమ్మతమేనా?

    2.సీరియస్ వాదనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి.తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు చాలా సింపుల్ - ఎదటివాళ్ళు ఏం చెబితే అది ఒప్పుకోవడం తప్ప మరో దారి లేదు.కానీ, ఒక తెలిసిన విషయాన్ని నిరూపించడం కోసం జరిగే చర్చలో మనం ఒక ప్రశ్న వేయ్యాలంటే దానికి సరైన జవాబు మనకి తెలిసి ఉండాలి.ఎందుకంటే,ఎదుటి వ్యక్తి ఏదో ఒక జవాబు చెప్పేసి సరిపెట్టెయ్యాలని చూస్తే మనం అసలు జవాబు చూపించి ఎదటి వ్యక్తి చెప్పిన జవాబు ఎందుకు సరైంది కాదో నిరూపించగలగాలి.

    3."ఒకప్పుడు హిందువులు కూడా గోమాంసం తిన్నారు కాబట్టి ఇవ్వాళ గోరక్షణ అనేది కొందరు రౌడీలు చేస్తున్న దుర్మార్గమే తప్ప గోవుకి పవిత్రతని ఆపాదించహ్డం కుట్రపూరితమైనది" అనేది చర్చకి సంబంధించిన మంచి పాయింటే కాబట్టి తిరిగి అదే కామెంటుతో ఆయన్ని ప్రఓత్సహిస్తున్నాను.

    Where am I shown personal vendetta?

    4.అస్పృశ్యత అనేది వేదవిరుద్ధం కాబట్టి హిందువులు పాటించనక్కర లేదు.అదీగాక అస్పృశ్యత అనేది దానికి గురయ్యేవారి సహజమైన హక్కులకి భంగం కాబట్టి అన్యమతస్థులు కలగజేసుకోవటం,విమర్శించదం,పోరాడటం తప్పు కాదు - అది హిందూమతానికి మంచినే చేస్తుంది గనక నేను వ్యక్తీగతంగా అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించను సరి గదా ప్రోత్సహిస్తాను.

    5.ఇక వేదాల నుంచీ పురాణాల నుంచీ గోవధకీ గోమాంస భక్షణకీ చిరంజీవి వై గారు సాక్ష్యాలు చూపించడానికి నాకే కాదు ఏ హిందువుకీ అభ్యంతరం ఉండకూడదు.


    నా అభ్యంతరం ఆయన పాండిత్యపు స్థాయి గురించే - నేను పదవ్యుత్పత్తి గురించి అడిగితే అది ఇవ్వలేని పరిస్థితిలో ఉండి కూడా నాకు అంతకన్న ఎక్కువే తెలుసు అంటున్నారు.

    6.మీరు ఆధారాలుగా చూపించేవాటిని xyz 1-2-3 అన్నట్టు కాక వేదత్రయం నుంచి తీసుకుంటే ద్రష్ట యెవరు, అధిష్థాన దేవత యెవరు,ఏ చందస్సులో ఉంది అనే వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.ప్రతి శ్లోకానికీ మంత్రానికీ పదవ్యుత్పత్తి ఇచ్చి తీరాలి.పురాణాలలోనివి అయితే కధాంత గద్యం ఇవ్వాలి.పోతన భాగవతం చూడండి - ఇతి పోతన విరచిత శ్రీ మద్భాగవతం ప్రధమ అధ్యాయం ఇంతటితో ముగిసింది అని ఉంటుంది.ఇవన్నీ మీరు చెప్పగలిగితేనే అవి అధికారికమైన చోటు నుంచి మీరు తీసుకున్నారనేది మాకు తెలుస్తుంది.

    what more freedom I could give you to continue?

    ReplyDelete
    Replies
    1. >>చిరంజీవి వై గారికి పదవ్యుత్పత్తి అంటే ఏమిటో తెలియదు - ఈ పావు పాండిత్యంతో వేదాల్నీ పురాణాల్నీ తిరగేసి తట్టల కొద్దీ గుట్టల కొద్దీ ఆధారాల్ని ఎత్తిపోస్తానంటున్నారు!


      >>I am not hiding or twisting any thing!I am happy if my religion is cleansed because of you!

      మీరు చేసిన ఈ రెండు వ్యాఖ్యల మధ్య వైరుధ్యమేమిటి? ఒక చోట చిరంజీవికి ఏమీ తెలియదు.. ఇంకెంటి మాట్లాడే అంటారు.. ఇంకోచోట మీవల్ల మతం బాగుపడితే మంచిదే అంటారు. ముందు మీరు ఒక క్లారిటీకి రండి.

      >>దానికి చిరంజీవి వై గారు నేను తనకి భయపడి పారిపోవడంగా గొప్పలు చెప్పుకున్నారు.
      తమరు మర్చిపొయ్యారేమోగానీ నేను మర్చిపోలేదు. ప్రతిచోటీనుంచి పారిపొయ్యిన ప్రతిసారీ.. మీ బ్లాగులో "చిరంజీవి పారిపొయ్యాడు" అని చెప్పుకు తిరిగారు కాబట్టే, మళ్ళీ ఉదాహరణలతో సహా మీరెలా పారిపొయ్యారో చూపించాల్సొచ్చింది. జనాలు ఆసీన్లు ఇంకా మరిచిపోలేదుగానీ.. ఇక విషయంలోకి రండి. నేను వేదాల్లో, యగ్నాల్లో ఆ(గో)వుల్ని ఎంతగా చంపిందీ.. తిన్నదీ చూపిస్తాను. మీరు మాత్రం "అది క్షేవియర్సు, బ్రిటీషోడు సృష్టించిందీ" అని కొత్త వేదాలు తియ్యకండి. ఇంతకంటే మీకు చాన్సు ఎవరిస్తారు?

      Delete
    2. @చిరంజీవి వై
      "అది ఎక్కడిది, ఎవరు రాశారు?? అవి చెబితేనే వేదాలగురించి మాట్లాడాలి అనే కండీషన్ ఏంటీ అస్సలు?"

      hari.S.babu
      మళ్ళీ మొదటి కొచ్చారు!

      ఈ ముక్క నేను చెప్పింది పాతంజలి స్తోత్రం గురించి కాదు.ఒక్క ఋగ్వేదం లోని మంత్రాలను మాత్రమే ఋక్కులు అంటారు.వేదత్రయంలోని వాటిని మాత్రమే మంత్రాలు అంటారు.మిగిలిన బ్రాహ్మణాలూ పురాణాలలో ఉందేవాటిని శ్లోకాలు అంటారు.ఒక వేదంలో కొన్ని మండలాలు ఉంటాయి.ఒక మండలంలో కొన్ని సూక్తాలు ఉంటాయి.ఒకేఒక మంత్రంతో సూక్తం ఉన్నట్టు నాకు తెలియదు.అలా ఉన్నప్పటికీ ప్రతి సూక్తానికీ ఒక ద్రష్ట ఉంటాడు.ఒక అధిదైవతం ఉంటుంది.ఛందస్సు కూడా ఉంటుంది.ప్రతి సూక్తానికీ ముందు ఈ ద్రష్ట, అధిదైవతం,ఛందస్సు,రాగఫణితి కూడా నిర్వచించించబడి ఉంటాయి.వీటిలో మీరు ఏది ఇవ్వలేకపోయినా అది ఫేక్ అయి ఉండవచ్చు!

      నేను వేదం నుంచి మీరు చెప్పాల్సిన ఉదాహరణ గురించి చెప్పీనదాన్ని పతంజలి స్తోత్రానికి కలిపేసుకున్నారు - ఎన్నిసార్లు ఈ వ్యవహారం నడుస్తుంది?

      మొదటి శ్లోకం/మంత్రం ఇచ్చి చర్చ మొదలుపెట్టండి.

      Delete
  18. చిరంజీవి వై గారూ!
    ఈ ప్రార్ధన నా సొంత సాధన కోసం వెతికినది.నాకు నేను పాడుకోవడానికి కూడా ఉన్నది ఉన్నట్టు పాడుతుంటే నోరు తిరగడం లేదు,వూపిరి కష్టమైపోతున్నది.ముఖ్యంగా నాలుగో లైను "చిదంబుధి మణింబుధ హృదంబుజ రవిం" అని as it is పాడుతుంటే చాలా ఇబ్బంది పడ్డాను.ఆఖరికి "చిదంబుధి మణిం, బుధ హృదంబుజ రవిం" అని పదవ్యుత్పత్తి వెతికి పట్టుకున్నాకనే ఎక్కద విడగొడితే పాడటం తేలికవుతుందో తెలిసింది!

    నాకు నేను పాడుకోవడానికే ఇంత కష్టపడి అర్ధం తెలుసుకోవాల్సి వచ్చిందే, మాకు నిజాలు నిర్ధారించి చెప్పటానికి మీరు కష్టపడలేరా?మీరు సుర అంటే కల్లు అని హడావిడి చేస్తున్నప్పుడు మిత్రుల్ని సంప్రదించి అసలు మంత్రాలని నిరుక్తం ప్రకారం విడదీసి వరూధిని బ్లాగులో ఇచ్చాను కదా!అన్నీ మనకి తెలియాలని లేదు, తెలియనివి ఇతరుల నుంచి ఎరువు తెచ్చుకోవటమూ తప్పు కాదు - కాకపోతే అధికారికమైన సోర్సు నుంచి తీసుకోవాలి,అక్కడ ఉన్న కంటెంటు అర్ధం అయ్యాకనే తీసుకోవాలి, సొంత మాటల్లో ఇతరులు అడిగిన సందేహాలకి సమాధానాలు చెప్పగలగాలి!ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను అడిగిన విషయం మీరు చెప్పలేకపోతే నేను చెప్పాను..అయినా నాది జీరో పాండిత్యమే అంటారా?

    ReplyDelete
  19. మీరడిగిన స్తోత్రం ఎక్కడనుంచి వొచ్చిందీ, దాని పూర్వ పరాలేంటీ, దని అర్ధమేంటీ, అస్సలు దాని పుట్టూకకి కారణమేంటీ అనేవి విడమరిచి చెప్పాకకూడా... తమరు నాది పావు పాండిత్యం అని తీర్మానించేశాక ఇక ఎక్కడో హిందీలో కాపీ చేసుకొచ్చిన మీ పాండిత్యం మాత్రం.. సంపూర్ణమా? సున్నా కాక?

    ReplyDelete
    Replies
    1. మీరు వూడబొడిచినది మాత్రం ఏముంది గనక?
      ----------------
      కాంటెక్స్ట్: http://blog.palleprapancham.in/2018/11/blog-post_18.html?showComment=1543281363187#c837041521588248706

      చి.వై గారు: ఇక మీరడిగిన పతంజలి రాసిన నటరాజస్తొత్రంలోని పద్యానికి అర్ధం ఇది:....
      స్తోత్రం అనేదాన్ని స్తొత్రం అని టైపుచేసినోడు మీనింగు మాత్రం తప్పుల్లేకుండా రాసాడంటే కొట్టుకొచ్చిన తెలివి గాదూ!!

      దీనికి మీనింగు చెప్పే పరిజ్ణానం ఆయనకి లేదు కాకపోతే పక్కా కాపీ పేస్టు. అయినా ఈ నెట్ యుగంలో ప్రతీదానికీ అర్ధాలు దొరుకుతున్నాయి. పరోక్ష పద్ధతిలో వ్యక్తుల యోగ్యత నిర్ణయించలేము, మీదొక పిచ్చి పరీక్ష అనవసర శ్రమ.

      మీరిచ్చిన పద్యం అల్రెడీ మాలిక మ్యాగ్ జైన్ లో అచ్చయింది. ఆయనక్కడినుండే దాని మీనింగు కాపీ పేస్టు చేసారు. అన్నట్టు ఆయనడిగిన ఎదురు ప్రశ్న "బ్యాక్ గ్రౌండ్" కి సమాధానం కూడా ఇక్కడె ఉంది.

      http://maalika.org/magazine/2015/10/05/%E0%B0%B6%E0%B0%82%E0%B0%AD%E0%B1%81%E0%B0%A8%E0%B0%9F%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81/

      చి.వై గారు: "దాని తర్వాత ఇదో కాదో ఒక్కసారి శెలవివ్వండి...
      తరువాతొచ్చే పద్యాన్ని ఇక్కడి నుండి నొక్కేసాడు https://www.facebook.com/BramhasriSamavedamShanmukhaSarmaOfficialPage/posts/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%A8%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B0%A4%E0%B0%82%E0%B0%9C%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%82%E0%B0%B8%E0%B0%A6%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82-%E0%B0%9D%E0%B0%B2%E0%B0%9D%E0%B0%B2%E0%B0%82-%E0%B0%9A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9C%E0%B1%81-%E0%B0%95/1504183529629308/

      జేవియర్ బ్యాచ్చి కి చావుతెలివి ఎక్కువ. దొరికి పోయిన ఎదవలని ఎన్నిసార్లని వాయిస్తారు.
      -----------
      ఇదే కదా మీ పాండిత్యపు అర్హస్యం:-)

      నేను అహిస్కూలులో రెండేళ్ళు సంస్కృతం చదివాను.బేసిక్స్ తెలుసు.విభక్తులూ,ప్రత్యయాలూ తెలుదు.మీకు ఇక్కడ పేషూ చ్వ్హేసినది సాధికారీకత కోసం."భవ" ఆనె క్రియారూపానికి మీరు పేష్టు చేసిన అర్ధం తప్పు అని అక్కడైకి వెళ్ళకముందే, అంటే మీరు ఎత్తి చూపించిన భాగం చూడగానే అర్ధం అయింది.

      మీకు ఆ పాటి పాండిత్యం కూడా లేదని తెలిసి పోతూనే ఉంది కదా!ఇంక మీరు నాకన్న పండితులు ఎట్లా అవుతారు? అలా మీరు చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది తప్ప ఇతరులు ఎవరూ ఒప్పుకోరు.

      Delete
    2. >>జేవియర్ బ్యాచ్చి కి చావుతెలివి ఎక్కువ. దొరికి పోయిన ఎదవలని ఎన్నిసార్లని వాయిస్తారు.

      దూల తీరిపోబోతంది అని పాపం ఈ సైకో బాచ్చికి అర్ధమైపోయింది. బూతులు మొదలు.

      Delete
    3. జేవియర్ బాచ్చి పేరు గుర్తు రాక నేను ఇంతకుముందే చెప్పాను.. ఏ బ్రిటీషోడిమీదో.. ఇకోడీమీదో నెట్టెయ్యబోతున్నావని..

      Again cards printed... :D

      Delete
    4. 2 సంవత్సరాలు సంస్కృతం చదివిన ఎధవలకి... వేదాల్లో ఆవుని, ఎద్దుని తిన్న విషయమే తెలియలేదు.. ఇంకెందుకా చదువు??

      Delete
    5. వీళ్ళకి "మేము వేదాలు చదకూడదు.. ఇంకోడ్ని అడగకూడదు.. నెట్లో వెతకకూడదు". మేంచెయ్యాల్సిందల్లా.. ఈ సోమరిపోతు సన్నాసులు ఏం చెబితే అది నొట్లో వేలెట్టుకోని విని.. వీల్ల బాన పొట్టల్ని పోషించుకుంటూ పోవడమే..

      Delete
    6. మిత్రులు కొండలరావు గారు,

      "జేవియర్ బ్యాచ్చి కి చావుతెలివి ఎక్కువ. దొరికి పోయిన ఎదవలని..."
      "సంస్కృతం చదివిన ఎధవలకి"

      ఇటువంటి పదప్రయోగాలు చర్చలకు అవసరమా మీ బ్లాగులో?

      ఎవరు ఏమి ఎలా వ్రాసినా మీరు నిరాక్షేపణగా అచ్చువేసి జనం మీదకు వదలటం సమంజసమా?

      ఎవరికైనా ఇటువంటి వ్రాతల వలన గ్లాని కలిగితే, మీకు విజ్ఞప్తులు చేసిన పక్షంలో, మీకు దయకలిగిన పక్షంలో మీరు అటువంటి వ్యాఖ్యలను తొలగించి ఉపకారం చేస్తారన్నమాట. అంతేనా?

      అసలు ఇలాంటి వ్యాఖ్యలు అచ్చులోనికి రావటం మీ బాధ్యతారాహిత్యం కాదా?

      విషయచర్చలు చేయటం తప్పు కాదు. కాని సభ్యతాపరిథులు అతిక్రమించే వ్యాఖ్యలను గ్రుడ్డిగా అనుమతించటం ఏమిటి?

      పైగా మీరు వ్యాఖ్య్లల విషయంలో ఎంతో ఆలోచన చేసాననో చేస్తున్నాననో అంటారు. కాని నిరాటంగా దుర్భాషలతో వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఆక్షేపించిన వారి కళ్ళనీళ్ళు తుడవటానికి అన్నట్లు ఒండురెండు వ్యాఖ్యలు తొలగిస్తారు.

      అది చాలదంటే నాకు వ్యాఖ్యలను పరిశీలించటానికి సమయం చాలదంటారు!

      నిశితంగా మోడరేట్ చేయలేని పక్షంలో మీరు ఒక చర్చావేదికను నడపటం అన్నదే తప్పు అనిపిస్తోంది.

      Delete
  20. ఇక మన సోది ఆపి.. జనాలు తిట్టుకోకముందే.. వేదాల్లో ఆవుని వెదుకుదామా?

    ReplyDelete
    Replies
    1. @చిరంజీవి వై
      "అది ఎక్కడిది, ఎవరు రాశారు?? అవి చెబితేనే వేదాలగురించి మాట్లాడాలి అనే కండీషన్ ఏంటీ అస్సలు?"

      hari.S.babu
      మళ్ళీ మొదటి కొచ్చారు!

      ఈ ముక్క నేను చెప్పింది పాతంజలి స్తోత్రం గురించి కాదు.ఒక్క ఋగ్వేదం లోని మంత్రాలను మాత్రమే ఋక్కులు అంటారు.వేదత్రయంలోని వాటిని మాత్రమే మంత్రాలు అంటారు.మిగిలిన బ్రాహ్మణాలూ పురాణాలలో ఉందేవాటిని శ్లోకాలు అంటారు.ఒక వేదంలో కొన్ని మండలాలు ఉంటాయి.ఒక మండలంలో కొన్ని సూక్తాలు ఉంటాయి.ఒకేఒక మంత్రంతో సూక్తం ఉన్నట్టు నాకు తెలియదు.అలా ఉన్నప్పటికీ ప్రతి సూక్తానికీ ఒక ద్రష్ట ఉంటాడు.ఒక అధిదైవతం ఉంటుంది.ఛందస్సు కూడా ఉంటుంది.ప్రతి సూక్తానికీ ముందు ఈ ద్రష్ట, అధిదైవతం,ఛందస్సు,రాగఫణితి కూడా నిర్వచించించబడి ఉంటాయి.వీటిలో మీరు ఏది ఇవ్వలేకపోయినా అది ఫేక్ అయి ఉండవచ్చు!

      నేను వేదం నుంచి మీరు చెప్పాల్సిన ఉదాహరణ గురించి చెప్పీనదాన్ని పతంజలి స్తోత్రానికి కలిపేసుకున్నారు - ఎన్నిసార్లు ఈ వ్యవహారం నడుస్తుంది?

      మొదటి శ్లోకం/మంత్రం ఇచ్చి చర్చ మొదలుపెట్టండి.

      Delete
  21. పతంజలి స్తోత్రం గురించి నేను ఇచ్చిన శ్లోకానికి "పదవ్యుత్పత్తి", "etymological reference" మాత్రమే డిగాను.మిగిలిన వివరాలు ఏవీ నేను అడగ లేదు!మరోసారి చదవండి.

    ఆ మిగిలిన అదనపు విషయాలు మీరు ఇవ్వబోయే శ్లోకాలూ మంత్రాలకి సంబంధించి అడిగాను.మీరేదో నేను పార్స్పార్ వైరుధ్యాలు చెప్పానంటున్నారు.ఈ డైవర్షన్ దేనికి తీసుకుంటున్నారు?

    మీరు నిజమైన తప్పులు పడితే చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే కదా!ఒప్పుకున్నాక సవరించుకోకపోతే అప్పుడూ మీరు వూరుకోరు కదా!

    హిందువులు తమ మతంలో తప్పులు ఉన్నాయని ఒప్పుకుని సవరించుకుంటే హిందూమతం శుభ్రపడుతుంది కదా, ఆ మంచి మీ వల్లనే కదా జరిగేది.

    నేను సూటిగా తెలుగులోనూ ఇంగ్లీషులోనూ అడిగితే ఇవ్వనప్పుడు తెలియకనే ఇవ్వలేదని అంటారు కదా - మీకు పాయింటు అర్ధం కాలేదని నాకు తర్వాత కదా తెలిసింది!

    ఇలాంటి చిన్న చిన్న విషయాలతో డైవర్షన్లు వద్దు - సూటిగా మొదటి శ్లోకం/మంత్రం చూపించి చర్చ కొనసాగించండి.

    ReplyDelete
    Replies
    1. >>ఇలాంటి చిన్న చిన్న విషయాలతో డైవర్షన్లు వద్దు - సూటిగా మొదటి శ్లోకం/మంత్రం చూపించి చర్చ కొనసాగించండి.

      పని ఒత్తిడివల్ల ఇప్పుడే మీ వ్యాఖ్య చదివాను. రేపు వరకు ఒత్తిడి వుంటుంది. ఎల్లుడినుంచి మనం మొదలుపెడదాం.

      Delete
  22. OK! No problem!Today I ama free but Same problem for me for tomorrow.

    ReplyDelete
  23. ఆర్యా,

    నేను ప్రాస్తావికంగా చెప్పిన కొన్ని అభిప్రాయాల మీద చిరంజీవి వై గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి నా వాదనా శైలి పట్ల అనుమానాలు రేకెత్తించేవి గానూ నా క్రెడిబిలిటీని సందేహించేటట్టూ ఉండటం వల్ల వాటికి సంబంధించిన వివరణ ఇస్తున్నాను.

    1.సామాజికమైన గోరక్షణ అనే విషయాన్ని నేను మతానికి కలుపుతున్నట్టు చౌదరి గారు అనటం:"ఆవుల్ని రక్షించడానికి మనుషుల్ని చంపుతున్నారంటే దాని అర్థం గో రక్షణ యొక్క ఆబ్జెక్టివ్ అహింసావాదం కాదనే కదా." అనే కామెంటూ
    "గో(ఆ)వు రక్షించబడాలి అంటే.. దానికున్న పవిత్రత పూత తీసేస్తే సరి." అనే కామెంటూ ఎవరు వేశారు?నేనా!

    2.నేను కొండలరావు గారికి ఇటువంటి చర్చలకి అధ్యక్షత వహించే సామర్ధ్యం లేదనటం గురించి "ఇక సభ అధ్యక్షత గురించి.. ఏ చర్చని కూడా సవ్యంగా తీసుకుపోయిన దాఖలాలు మీ చరిత్రలోనే లేవు. కొత్తగా మీ బూతులకి పచ్చి పదును పెట్టుకోని దాడి చెయ్యడమొకటి. ఇక ఎవడికైనా మీతో చర్చించాలనిపిస్తుందా? ఎవడైనా మీరు చర్చించేదానికి అధ్యక్షత వహించాలనిపిస్తుందా?" అంటూ చిరంజీవి వై గారు అనటం మాత్రం చాలా తీవ్రమైనది: నన్ను "అవునొరేయ్!","ఒరే పిచ్చ మాలోకం!" అని బూతులు తిట్టిన చరిత్ర తనకే ఉంది.అలాంటి కామెంట్లకి కూడా నిగ్రహమైన భాషతోనే జవాబు చెప్పిన వ్యక్తిత్వం నాది.నేను చెయ్యని తప్పుల్ని నాకు అంటగట్టటం చిరంజీవి వై మరియు K.S.చౌదరి గార్లు మానుకుంటే మంచిది.వాళ్ళలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నదని భావించి ఇస్తున్న ఆఖరి వార్నింగ్ ఇది!

    ఎవరైనా చర్చలో ఎందుకు పాల్గొంటారు?మీరు చేస్తున్న వాదన తప్పు అని మీచేత ఒప్పించి తను చేస్తున్న వాదన ఒప్పు అని నిరూపించడానికే కదా!మరి,K.S.Chaodari గారు "openion1:ఇవేవీ అర్ధం చేసుకోకుండా మనం ఏదైతే తింటూ బ్రతుకుతున్నామో వారినీ అదే తిని బ్రతకాలంటే దారుణం కదూ? ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయ్. వారి కడుపుని శాసించాలని చూడడం అన్యాయం.openion2:ఇక నన్ను గోవధ నిషేదాన్ని సమర్ధించరా? అని అడిగితే నేను 100% ఏకీభవిస్తాను. పూర్తిగా సమర్దిస్తాను. ఎందుకంటే కొన్ని జంతువులు మాంసం కంటే అవిచ్చే పాలు ఎక్కువుగా ఉపయోగపడతాయి. అటువంటి జీవులు అంతరించి పోకుండా కాపాడడం మనధర్మం." అని పరస్పర విరుద్ధమైన విషయాల్ని ఒకే చోట ఇరికిస్తుంటే ఆ తప్పుని యెత్తి చూపిస్తున్న నా కామెంటుని కొండల రావు గారు డెలిట్ చెయ్యటానికి కారణం ఏమిటి?నా కామెంటులో ఉన్న విషయం విషయంలోని తప్పుని పట్టడమే తప్ప వ్యక్తిగత నింద కాదు అని ఆయనకి అర్ధం కాకపోవటం వల్లనే కదా.

    నేను K.S.chaudariని మీరు కూడా "నిజానికి వేదాలలో అశ్వాలు, ఆవులతో యాగాలు చేసినట్లు, వాటి మాంసం భుజించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి." అనే అంటున్నారు కదా,సాక్ష్యాలు చూపిస్తారా మరిఅని అడిగిన దానికి జవాబు చెప్పడేమిటి?ఆధారాలు లేకుండా అలాంటి మాటలు చెప్పడం అబద్ధాలు చెప్ప్పడంతో సమానమే కదా - అబద్ధాలు చెప్తుంటే నిలదీస్తున్న నాకు వ్యక్తిగత నింద అంటగడుతున్నప్పుడు ఆయన తప్పుని ఆయనకీ చేప్పాలి కద.

    TO BE CONTINUED

    ReplyDelete
  24. CONTINUING FROM ABOVE

    3.నాకు ఇతరుల మీద హిందువుల ఇష్టాల్ని రుద్దే మనస్తత్వం అంటగట్టటం:"వేదం ఆవుని తినొద్దని చెప్పింది, అదే మా ప్రామాణికం.. ఇంకేదీ కాదు అన్నారు. తర్వాత తీరిగ్గా చదువుకోని.. అప్పుడు తిన్నారు గానీ.. తర్వాత తర్వత ఇంప్రూవ్ అయ్యాం.. అదే హిందుత్వం అంటే అన్నారు." - ఇందులో "అప్పుడు తిన్నారు గానీ.. తర్వాత తర్వత ఇంప్రూవ్ అయ్యాం.. అదే హిందుత్వం అంటే అన్నారు" అనే అర్ధం వచ్చేలా నేను ఎక్కడా కామెంటు వెయ్యలేదు.మళ్ళీ నేను అనని మాటల్ని నాకు అంటగట్టే తప్పుడు పని చేస్తున్నారు.

    వేదం ప్రామాణికమని తెలుసు గాబట్టి వాటిలో ప్రక్షిప్తాలు రాకుండా ముందునుంచీ జాగ్రత్త పడ్డారు.కానీ ద్వితీయ శ్రేణికి చెందిన మనుస్మృతి వంటి వాటిల్లోనూ పురాణాల్లోనూ ప్రక్షిప్ర్తాలు ఉన్నాయని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే పండితులు అభిప్రాయ పడటం జరిగింది.వారేమీ భవిష్యత్తులో ఫలానా చిరంజీవి వై అనే ఉదండ పిండం వచ్చి చెరిగి పారేస్తాదేమోనని ఆ పని చెయలేదు.వేదత్రయం మాత్రమే కాదు శిక్ష, వ్యాకరణం,ఛందస్సు,పురాణం మొదలైనవి అన్నీ వైదిక సాహిత్యంలోనివే!అయితే, వైదిక సాహిత్యంలో వేదానికి విరుద్ధమైనవి కనబడితే వాటిని అలాగే ఉంచెయ్యకూడదు కదా!కానీ ఎవరు ఇరికించారో తెలియనప్పుడు ఒక్కసారే తీసెయ్యాలంటే కొంత మొహమాటం ఉంటుంది కనక వాటిని ప్రక్షిప్తాల కింద తీర్మానించి వాటిని అనుసరించాల్సిన పని లేదని తీర్మానాలు చేశారు.ఇది జరిగంది మీరూ నేనూ పుట్టకముందు చాలా కాలం క్రితం.ఎప్పటి వరకో ఎందుకు ఆధునిక కాలంలోనే కమ్యునిష్టులూ గ్జేవియర్ బ్యాచీ కూడా చాలా వాటిని ఇరికించారు.

    చారిత్రకంగా జరగనిది ఏదీ వూహించి చెప్పటం లేదు - అది గమనించితే చిరంజీవి వై గారి ఆరోపణ నిరాధారం అని తెలుస్తుంది.అన్నీ మనకి ముందే తెలిసిపోవాలని నేను చెప్పటం లేదు.చర్చలో ఒక విషయం గురించి మనవంటి ఇతరుల నుంచి విషయాన్ని సేకరించి ఇవ్వటం తప్పు కాదనే ఆంటున్నాను.అది నేనూ చేస్తూనే ఉన్నాను.కాకపోతే ఉత్త కాపీ పేష్టు యవ్వారం కాకుండా మొదట మనం అర్ధం చేసుకుని తర్వాత ఉదహరించాలి అని మాత్రమే అంటున్నాను.మమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యబోయేముందు మీరు ఎడ్యుకేట్ అవ్వాలి.కానీ చిరంజీవి వై గారు ఆ ప్రయత్నమే చెయ్యటం లేదు.సుర అంటే కల్లు అని హడావిడి చేసినప్పటి స్థితిలోనే ఉండిపోతున్నారు.అందుకు సాక్ష్యం నేను ఒకే ఒక సింగిల్ లైనులో ఎటిమలాజికల్ రిఫరెన్సు అడిగితే తర్వాత శ్లోకం ఇదేనా అని అడిగిన దాన్ని వదిలేసి అడగని ప్రశ్నలకి జవాబు చెప్తున్నారు.అవన్నీ ఎత్తి చూపించి "యెన్నిసార్లు ఈ వ్యవహారం నడుస్తుంది?" అని కూడా అడగాల్సి వచ్చింది.ఇది కొత్త ప్రశ్న కాదు,పాత ప్రశ్నే!ఇక ముందరి చర్చలలోనైనా చిరంజీవి వై గారు ఈ లోపాన్ని సవరించుకోగలరా?

    " నేను పూజిస్తున్నాను కాబట్టి, నువ్వు తినకూడదు అంటే.. చెట్టును పూజిస్తాకాట్టి ఆకుకూరలు, బంగాళాదుంపలను తినొద్దని ఇంకొకడు బయలుదేరవచ్చు. " అనీ "తాము ఏమనుకుంటూన్నారో అదే సంస్కృతి అని ప్రతిదానికీ మతపరమైన పూతలు పూసి పబ్బ గడుపుకునేవాల్ల నిజ రూపాలు నాలాంటి మామూలు వ్యక్తులకి అర్ధమయ్యేటట్టు చూపించాలనుకుంటున్నాను. అంతకంటే ఏంలేదు.
    " అనీ అనటంలో అర్ధం ఏమిటి?ఒక సాయిబు తమ ప్రవక్త గారు ఆవు మాంసం తిన్నట్టు దాఖలా లేదని చెప్తూ ముస్లిముల చేత ఆవు మాంసం తినటం మానిపించాలని తాపత్రయం ప్రదర్శిస్తే ఆయన గారు మహా మేర్దావీ సాధు సజ్జనుడూ ప్రజాస్వామిక వాదీ అయిపోయాడా?అదే మాట నేను గానీ ఇతర హిందువులు చెప్తే మా ఇష్టాల్ని ఇతర్ల మీద రుద్దడం అవుతుందా?ఏమిటీ బుర్ర తిరుగుడు వాదనలు!

    నావైపు నుంచి నేను ప్రతి మాటకీ ఆధారాలు దగ్గిర పెట్టుకుని పరస్పర వైరుధ్యాలకి తావు లేకుండా సభ్యతాయుతమైన భాషలోనే వాదిస్తున్నాను.నేను హిందువుని అని గర్వించే ప్రతివా డూహిందూ మతతత్వవాది కాదు కదా!నేను హిందువునే తప్ప హిందూ మతతత్వవాదిని కాదు.ఎవరికైనా నేను మతత్వవాది లాగానూ హిందూతీవ్రవాది లాగానూ కనిపిస్తే నేను చేయగలిగినది లేదు.

    ఇతి శుభం!

    ReplyDelete
    Replies
    1. అయ్యా యూటర్న్ హరిబాబూ! తమకేదైనా నొప్పి పుడితే.. అప్పుడే అరవండి. దొంగలుపడ్డ 6 నెలలదాకా.. బాబాజీల స్టైల్లో మాట్లాడి.. ఇక అస్సలు విషయం దగ్గరకొచ్చేసరికి.. "గ్లేవియరూ.. గ్లేవియరూ.. " అంటూ గావు కేకలు పెట్టడం... చూస్తే.. తమ మతి గురించి అందరికీ మళ్ళీ కంఫర్మేషన్ వొచ్చేస్తుంది మరి.

      "నాకు వేదంలో ఏముందో తెలియదు.. ఐనా మాట్ళాడతా.. మిమ్మల్ని వెధవలంటా.. బూతులు తిడతా.. నువ్వు నాకు ఏం తెలియదు అనకూడదు"..

      "నీకు వేదం తెలియదు.. నువ్వు మ్మాట్లాడటానికి వీల్లేదు.. ఎక్కువ మాట్లాడితే.. నీకు గ్జేవియర్ టాగు అంటగడతా..".
      మళ్ళీ బాబాజీ అవతారంతో శుభం పలకడం..

      ఇక అన్నానంటే అనరా ఇక?

      వేదంలో ఆ(గో)వును తిన్న దేవతల గురించి భయటపడబోతుందని అర్ధం అవ్వగానే..... ఎప్పట్లాగే మీ శ్యామలీయం అన్న రంగప్రవేశం..

      నాకు తెలిసి తమ బాచ్చి ఎప్పట్లాగే చిందులు మొదలెట్టగానే.. ఇక్కడందరూ కంఫర్మ్ చేసేసుకున్నారు..

      Delete
    2. >>దీనికి మీనింగు చెప్పే పరిజ్ణానం ఆయనకి లేదు కాకపోతే పక్కా కాపీ పేస్టు. అయినా ఈ నెట్ యుగంలో ప్రతీదానికీ అర్ధాలు దొరుకుతున్నాయి. పరోక్ష పద్ధతిలో వ్యక్తుల యోగ్యత నిర్ణయించలేము, మీదొక పిచ్చి పరీక్ష అనవసర శ్రమ.

      >>తరువాతొచ్చే పద్యాన్ని ఇక్కడి నుండి నొక్కేసాడు

      >>జేవియర్ బ్యాచ్చి కి చావుతెలివి ఎక్కువ. దొరికి పోయిన ఎదవలని ఎన్నిసార్లని వాయిస్తారు.

      >>నావైపు నుంచి నేను ప్రతి మాటకీ ఆధారాలు దగ్గిర పెట్టుకుని పరస్పర వైరుధ్యాలకి తావు లేకుండా సభ్యతాయుతమైన భాషలోనే వాదిస్తున్నాను

      ఇక "సిగ్గూ.. శరం.." అనే పదాలు అనేవి ఉన్నాయని తమరికి తెలిసే చాన్సుకూడాలేదు..

      Delete
    3. . . . ఎప్పట్లాగే మీ శ్యామలీయం అన్న రంగప్రవేశం.. . . .
      మిత్రులు చిరంజీవి గారూ,
      మి చర్చలు చదువుతూ కూర్చోవటం పట్ల నాకు ఆసక్తి లేదు. అచర్చల వలన ప్రపంచప్రజానీకానికి కాని కనీసం మీకు కాని కొండలరావు గారికి కాని ఏమైనా లాభం ఉంటుందా అన్న దానిపైనా నాకు ఆసక్తి లేదు. నా అసక్తి అంతా కేవలం బ్లాగువ్యాఖ్య్లలు కాస్త సభ్యతాపరిథుల్లో ఉండాలన్న విఃజ్ఞప్తి చేయటం వరకే. ఇలా దొమ్మీయుధ్ధాలు చేసుకొనేవాళ్ళూ అవి సొమ్ముచేసుకొనే వాళ్ళూ అవి చూసి ఆనందించేవాళ్ళూ ఎవరూ నాఘోషను పట్టించుకోరని తెలుసు. ఐనా నా ధర్మంగా నేను చెప్పదగిన / చెప్పవలసిన మాటలు చెప్పాను. ఎవరు దీనికి నాకు ఎలాంటి ఉద్దేశాలు అంటగట్టినా నాకు పోయేదీ లేదు వారికి వచ్చేదీ లేదు. శుభం.

      Delete
    4. మంచి వ్యాఖ్యలు చదవాలనే మీ ఆసక్తిపైన నాకు ఎటువంటి సందేహంలేదు. కొండలరావు గారికి మీరు ఇచ్చిన సూచనకూడా తప్పని నేను అనను. కానీ... అదే సూచన హరిబాబుగారు వ్యాఖ్య పెట్టిన వెంటనే చేసినట్లైతే.. మీపై ఎటువంటి సందేహం వొచ్చేది కాదు. దయచేసి గమనించండి.

      బ్లాగ్లోకంలో పెద్దవారిగా... ఇతరులపై.. మతాలపై.. తమకున్న రాగ ద్వేషాలు పక్కనపెట్టి నిజాయితీతో కూడిన సలహాలిస్తూ గౌరవంగా వుండమని నా సూచన.

      మీకు అవసరం లేదనుకుంటే.. ఈ చిరుజీవి(మీ భాషలో)ని క్షమించండి. శుభం.

      Delete
    5. మిత్రులు చిరంజీవి గారు, సహృదయంతొ స్పందించినందుకు ధన్యవాదాలు. హరిబాబుగారు వ్యాఖ్యను నేను ఆలస్యంగా చూసి యుండవచ్చును కదా! పెద్దవయసువాడను. అంతర్జాలంలోనికి తరచుగా రావటం కుదరటంలేదు ఆరోగ్యకారణాల వలన. అందుకని అంతర్జాలంలో నేను వ్రాయటమూ చదవటమూ రెండూ తగ్గాయి. నాకు నారాముడిగోల తప్ప యితరాలపై ఆసక్తి లేదు. ఇక్కడ ఏమి పోగుచేసుకోవాలని నాకు రాగద్వేషాలు చెప్పండి. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం తప్ప యిక్కడ నేను ఆశించేది యేమీ లేదు. మీరు నన్ను సందేహించినందుకు నొచ్చుకొని కాక, విషయం స్పష్టం చేయటం కొరకు ఈనాలుగు మాటలూ చెప్పటం. అంతే.

      Delete
    6. హరిబాబు గారి బూతులని మీరెప్పుడూ చా...లా.... ఆలశ్యంగా చూస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. కృతజ్ఞతలు..

      Delete
  25. @Chiranjeevi Y
    అయ్యా యూటర్న్ హరిబాబూ! తమకేదైనా నొప్పి పుడితే.. అప్పుడే అరవండి. దొంగలుపడ్డ 6 నెలలదాకా.. బాబాజీల స్టైల్లో మాట్లాడి.. ఇక అస్సలు విషయం దగ్గరకొచ్చేసరికి.. "గ్లేవియరూ.. గ్లేవియరూ.. " అంటూ గావు కేకలు పెట్టడం... చూస్తే.. తమ మతి గురించి అందరికీ మళ్ళీ కంఫర్మేషన్ వొచ్చేస్తుంది మరి.

    hari.S.babu
    ఎవరు యూటర్న్ తీసుకున్నది?నేనా!

    తమరు నాకు చెప్పాల్సిన జవాబుని అర్ధం సరిపోతుందో కూడా తెలియకుండా కొట్టుకొచ్చి ఎత్తి పోస్తూ నాకు జీరో పాండిత్యం అంటగడితే నీ బండారం బయట పెట్టకూడదా!?

    బూతులు నువ్వు మాట్లాడి నన్ను బూతు బాబు అంటే వూరుకోవాలా?నేను ఒకే లైన్లో ఎటిమాలజీ అడిగితే తర్వాత శ్లోకం చూపించి జవాబు చెప్పేశానని డప్పు కొట్టుకోవడం ఏంటి?

    అంకెలు వేసి లెక్క ప్రకారంరం నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే దిమ్మ దిరిగి మైండు బ్లాంకయ్యి ఇలా మాట్లాడ్తున్నావని కూడా అందరికీ తెలుస్తుందిలే!

    మొదటి కామెంటు నుంచి చివరి కామెంటు వరకు నేను ఎక్కడా రూటు మార్చలేదు.ఎన్నిసర్లయిన అచదువుకో!

    రూట్లు మార్త్చింది నువ్వూ చౌదరీనూ!ఓకసారి ప్రవక్త ఆవు మాంసంలో వ్యాధి ఉందన్నాదని అనటం, అదే నోటితో ఆవు మంసం ఎంత ఆరోగ్యకరమో అనటం - మీకే చెల్లుతుంది, మీరు రూట్లు మార్చి కామెర్ల రోగిలా దాన్ని మాలో చూట్టం.



    నీకు నేను రూటు మార్చ్బినట్టు అనిపించినప్పటికిన్నీ అది ముఖ్యవిషయం కాదు.కొందల రావుని వేదాల్లో గోమాంస భక్షణ గురించి చూపించ్బుదామా అని అడిగింది నున్వ్వే కదా.నువ్వు రూటు మార్చకుండా ఉండటమే ఇప్పుడు ముఖ్యమైనది!అసలు నీ వెనకాల ఇరవై మంది పండితులు ఉన్నప్పుడు నేను అడిగిన శ్లోకానికి అర్ధం చెప్పడానికి ఆ సైటులో వెతికి కాపీ పేష్టు యవ్వారం ఎందుకు చేశావు?వాళ్ళలో ఏ ఒక్క పండితుణ్ణీ అడిగినా హెల్ప్ చేసేవాడు కదా.

    నువు కొండల రావుని అదగటం ద్వారా మొదటి అడుగు వేసేశావు.నేను కూడా మాకేమీ అబ్యంతరం లేదని చెప్పేశాను.నీకు పాండిత్యం లేదని సాక్ధ్యాలు చూపించే చెప్పాను కదా - అందులో అబద్ధం ఏముంది!


    నీకు నిజంగా పాండిత్యం ఉంటే నేను లేదనగానే పోతుందా?నేను నీకు పాండిత్యం ఉందనడం లేదనడం నీకు అనవసరం.నాకు పాండిత్యం ఉంది చూపిస్తాను అని కొందల రావుతో అన్నప్పుడు నా మాట అబద్ధం చెయ్యి.నీకు పాండిత్యం ఉందని నిరూపించుకో.

    ఆర్యా అంటూ తరచినవి అక్కడే చెప్పినట్టు అవి సెకండరీ తింగ్స్!వాటిని అతిగా పట్టించుకుని నువ్వు రూటు మార్చకు.

    మొదటి శ్లోకం/మంత్రంతో చర్చని కంటిన్యూ చెయ్యి.ఆ కామెణ్టు నువ్వు వేశావ్ని నాకు ఇంటిమేషన్ ఇస్తే వచ్చి నేను దాని సంగతి తేలుస్తాను.అంతవరకు ఇటుకేసి రాను కూడా రాను..నువ్వు ఎన్ని డైవర్షన్లు తీసుకున్నా నాకు అనవసరం.

    సంఝే!

    ReplyDelete
    Replies
    1. >>అంకెలు వేసి లెక్క ప్రకారంరం నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే దిమ్మ దిరిగి మైండు బ్లాంకయ్యి ఇలా మాట్లాడ్తున్నావని కూడా అందరికీ తెలుస్తుందిలే!

      నొప్పి పుట్టినప్పుడే ఏడవని చెప్పింది అందుకే.. నేను అన్న 100 వ్యాఖ్యల తర్వాత.. "ఇక వేదాల్లో ఆవుని వెదుకుదామా" అనే సరికి సడేన్ గా అప్పుడు నీకంతా వెధవల్లాగా, గ్జేవియర్ బాచ్చిలాగా కనిపించారా? 2 సంవత్సరాలు సంస్కృతం చదివి.. అదేదో ఐఏఎస్ సెలక్ట్ ఐన బిల్డప్ ఇస్తున్నావ్. నీకంత జ్ఞానం ఉంటే.. వేదాల్లో ఎద్దుల్ని.. అవుల్ని సమ్మగా తిన్న ఛాయలు నీకు కనపడలేదా? ఐనా సంస్కృతం ఏమైనా పైనుంచి ఊడిపడిందనుకున్నావా? శతకోటీలింగాలల్లో ఒక బోడిలింగం అది. జనాలు "ఛీ.. థూ.." అంటే కనపడకుండా పోయిన భాష అది. దాన్ని పట్టుకోని ఏదో దేశాన్నీ, జనాల్నీ ఉద్దరిస్తున్నట్టు ఎధవ బిల్డప్పులు ఆపు.

      ఒక సైన్సు రాదూ.. లెక్కలు రావూ.. కనీస జ్ఞానం ఉండదూ.. మీలాంటోల్ల లక్షమంతా.. దేశాన్ని శతాబ్ధాల తరబడి వెనక్కి తీసుకెల్లి ఇక చేతబడులు చేసుకుంటూ కూర్చోబెట్టడమే..

      నీ మతాన్ని నీకంతగా ఉద్దరిద్దామని దురద ఉంటే, నాలాంటోడు చెప్పిందాకా అగవు. నీ ఎనకున్న ఆ ఇద్దర్నీ కూర్చో బెట్టుకోని ఇప్పటికే.. వేదాల్ని మార్చుకోడానికి మొదలుపెట్టేవాడివి.

      Delete
    2. అసలు నన్ను "యూటర్న్ హరిబాబు" అని సంబోధిస్తూ నా మతి గురించి ఎవరో కంఫర్మ్ చేస్య్కోవడం లాంటి భాష ఎందుకు వాడావు?

      నేను నీలో లేని తప్పుల్ని చూపించి హడావిడి చెయ్యటంలేదు - నువ్వు చేస్తున్న తప్పుల్నే సాక్ష్యాలు చూపించి చెప్పాను.కాబట్టి నువ్వు నాలో లేని తప్పుల్ని చూపించి హడావిడి చేస్తే సహించేది లేదు.పై కామెంటులో వార్నింగ్ ఇచ్చాను.చదువుకో!

      హద్దులు దాటి హడావిడి చేస్తే సహించేది లేదు.ఎటిమాల్జీ గురించి అడిగితే నెక్స్టు పజ్జెం చూపించిన నువ్వే నీ మతి సరి చేసుకోవాలి.అర్ధమైందా?

      నీ తప్పు చూపిస్తే ఒప్పుకునే సంస్కారం లేకపోతే చర్చల్లోకి రాకుండా మూలన కూర్చో.తప్పు చూపిస్తే "నీకు నెప్పి.." లాంటి మాటలు వాడితే గూబ గుయ్యి మనే రిటార్టులు ఇవ్వగలను,విచక్షణ జ్ఞానం ఉన్నదనుకుని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాను,లేదని నిరూపించుకోదల్చుకున్నావా!

      Delete
    3. నాకు కనపడలేదని నువ్వు అనుకునే కదా చూపిస్తానని బిల్డప్ ఇచ్చావు!ఆ చూపించడం మానేసి యూటర్న్ తీసుకుని నేను నీకు పాండిత్యం లేదన్నానానీ నిన్ను గ్జేర్వియర్ బ్యాచ్చి కింద గుర్తు పట్టేశాననీ ఇప్పుడు యేడుపులకి లంకించుకోవటం దేనికి?

      నేను లేదన్నంత మాత్రాన నీకు ఉన్న పాండిత్యం పోదు.నువ్వు గ్జేవిర బ్యాచ్చిలో లేకపోతే నేను అన్నంత మాత్రాన నువ్వు గ్జేవిర బ్యాచ్చిలోకి వెళ్ళిపోయినట్టు కాదు.

      నీ వెనకాల్ 20 మంది అపండితులు ఉన్నది కూడా అబద్ధమని నాకు తెలుసు.


      "నీ మతాన్ని నీకంతగా ఉద్దరిద్దామని దురద ఉంటే, నాలాంటోడు చెప్పిందాకా అగవు. నీ ఎనకున్న ఆ ఇద్దర్నీ కూర్చో బెట్టుకోని ఇప్పటికే.. వేదాల్ని మార్చుకోడానికి మొదలుపెట్టేవాడివి." అనేది పట్టుకుని చర్చ నుంచి పారిపోదామనుకున్నావు కాబోలు.నేను మొదటిమ్నుంచీ వేదాల్లో తప్పులు లేవనీ నువ్వు అంటున్న ఎద్దుల్ని తినడం లాంటివి లేవనీ అంటున్నాను.ఇంక నేను వేదాల్ని మార్చుకోవడం ఏంటి నీ శార్ధం!

      అవి ఉన్నాయని నువ్వు చూపించాలి.అపుడు లెంపలేసుకుని మార్చుకుంటాం.ఆధారాలు చూపించకుండా వూరికే ఉన్నాయి ఉన్నాయి అంటే ఎవడూ పట్టించుకోడు.

      ముందా పని చూడు!

      Delete
    4. >>నువ్వు గ్జేవిర బ్యాచ్చిలో లేకపోతే నేను అన్నంత మాత్రాన నువ్వు గ్జేవిర బ్యాచ్చిలోకి వెళ్ళిపోయినట్టు కాదు.

      నీకు పాండిత్యం సున్నా అంటే మాత్రం పాండిత్యం లేకుండా పోతుందా?
      ఇలాంటి తలతిక్క యూటర్న్ డవిలాగులు మాట్లాడడం.. అలా దొరికి పోవడం..

      >>నీ వెనకాల్ 20 మంది అపండితులు ఉన్నది కూడా అబద్ధమని నాకు తెలుసు.
      ఇంకేం. అసెంబ్లీ దగ్గర ఓ చిలకేసుకోని కూర్చోని జ్యోతిష్యాలు చెప్పుకో ఫో..

      >>అవి ఉన్నాయని నువ్వు చూపించాలి.అపుడు లెంపలేసుకుని మార్చుకుంటాం.

      నేను సంస్కృతం ఊడబొడిచానూ... నా వెనక వేదాల్లో ఉద్దండ గండ బేరుండ పిండాలు ఉన్నారూ.. అని చెప్పుకునే నీకు, ఆ సోమరిపోతులకి వేదాల్లో ఇంద్రుడు తిన్న ఆవు ఎముకలు ఎందుకు కనపిచ్చట్లా? కల్లకి మతం పొరలు కమ్మాయి కాబట్టి.

      >>నీ తప్పు చూపిస్తే ఒప్పుకునే సంస్కారం లేకపోతే చర్చల్లోకి రాకుండా మూలన కూర్చో.తప్పు చూపిస్తే "నీకు నెప్పి.." లాంటి మాటలు వాడితే గూబ గుయ్యి మనే రిటార్టులు ఇవ్వగలను,విచక్షణ జ్ఞానం ఉన్నదనుకుని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాను,లేదని నిరూపించుకోదల్చుకున్నావా!

      నువ్వు నన్ను వెధవా.. గ్జేవియర్ బాచ్చి అన్నాగానీ.. నీ ముత్తాతలు భారతాల్లో.. పురాణాల్లో.. చెప్పమన్నట్టు.. "చిత్తం సామీ" అని దణ్ణం పెట్టి వెల్లిపోయే రకాన్ని కాదు. ఇంతకుముందు బట్టలు వొలిచాను. ఇప్పుడు తోలు వొలుస్తాను..

      >>పై కామెంటులో వార్నింగ్ ఇచ్చాను

      నీ తొక్కలో వార్నింగు మడిచి నీ పంచెలో పెట్టుకో. నీ సైకోబాచ్చి వేద కాలంలోనే లొట్టలేసుకుంటూ ఆవుల్ని తిన్న సంగతి నీకు తెలుసు.. అందుకే నేను నిరూపిస్తాను అనగానే "నీ తొక్కలో కండీషన్లు" పెట్టుకుంటున్నావ్. అదికూడా దాటి ఇక ఆ(గో)వు దగ్గరకొచ్చేసరికి.. నీ పంచె తడిసి బూతులకి లేచావు..

      నువ్వు, నీ సైకో బాచ్చి.. ఎంత నాటకాలు వెసినాగానీ.. మీ అందరికీ కావలసింది.. "ఇంతకుముందులాగ మీ హత్యలు, అత్యాచారాలు" వేదబద్దంగా సాగించుకోవాలనే.. దానికోసం.. ఎన్ని నాటకాలైనా వేస్తారు.. ఎంత నీచమైన బూతులుకైనా లేస్తారు..

      ఇప్పటీకీ చెబుతున్నా.. జనాలందరూ విసర్జిన ఆ కంపుకొట్టే సంస్కృతాన్ని నీ ఇంట్లో బంగారుపెట్టెలో దాపెట్టుకోని వాసన చూడడం మానెయ్.. లేదూ... ఆవాసనే నీకు సమ్మగా ఉందంటావా.. అది నీ దగ్గరే పెట్టూకో.. మామీద రుద్దకు. సంఝే..

      Delete
    5. రామాయణంలో రాముడు రావణుడ్ని చంపి బ్రహ్మ హత్యాపాతకం కింద లింగాలు వేసుకుంటూ వెల్లకపోతే.. మరి ఆపేరుతొ గుళ్ళెందుకట్టారు?

      జంపు

      రాజుకంటే ఏకలవ్యుడు బలవంతుడని తన వేలు కోపిచ్చారంటూన్నావ్.. తెలిసే మాట్లాడుతున్నావా?

      జంపు

      అరే! ద్రోణాచార్యుడు.. ఎవ్వడికీ తెలియకుండా.. ఏకలవ్యుడిక ప్రైవేటుగా క్లాసులు తీసుకున్నాడని అంటున్నావ్.. అదెక్కడుంది?

      "ల.. బ్లాగు.. ల..టాపిక్కు" జంపు..

      నాకు తెలిసిన బైబిల్లో నేను, నీకు తెలిసిన హిందూ గ్రంధాల్లో నువ్వూ.. తప్పులు బయటపెట్టి.. జనాలకి తెలిసేటట్టుచెద్దాం...

      జంపు..


      నీకు వాల్మీకి రామాయణమే ప్రామాణికంకదా.. మరి దాన్లో లేని రామరాజ్యం పేరు చెప్పి మా తలమీద ఎక్కాలని ఎందుకు చూస్తున్నారూ?

      జంపు..

      థెర్మో డైనమిక్సు ప్రకారం.. ఏం లేనిదాన్ని దేవుడంటావా?? చిన్నప్పుడు సైన్సు చదివావా అస్సలు??

      "ల.. బ్లాగు.. ల..టాపిక్కు" జంపు..

      వేదాల్లో తప్పులుంటే చూపించు..సరిచేసుకుంటాం. కానీ... నువ్వు "వే" అనే సరికే నిన్ను "వెధవ, గ్జేవియరు బాచ్చి" అని తిడతాం.. ఇంకా పట్టించుకోకుండా ముందుకెలితే ఎలనూ నా "ల.." భాష ఉందిగా..

      Delete
    6. ఇదింకా సూపరు..

      ప్రపంచంలోనే కాదు.. వేరే గ్రహాల్లో ఉన్నోల్లుకూడా ఏం కనిపెట్టినా.. "మా బాచ్చి అల్రెడీ వేదాల్లో కనిపెట్టేశారు" అని చెప్పుకునేబదులు, అవే వేదలు చదివి ఓ సంస్కృత ఉద్దండ పండితా! మీరే.. ఇప్పటిదాకా ఎవ్వడూ కనిపెట్టనిదేదైనా కనిపెట్టిచూపిస్తే మేమంతా ఇక నోర్లు మూసుకోమా...

      "ల.. బ్లాగు.. ల... పోష్టు" జంపు...

      Delete
  26. కొండల రావు గారూ!

    చిరంజీవి వై "అయ్యా యూటర్న్ హరిబాబూ.." కామెంటు వరకు చర్చ చాలా బాగా నడిచింది.నిక్కచ్చిగా చెప్పాలంటే "అద్భుతంగా నడిచింది!" అనే చెప్పాలి.

    చిరంజీవి వై వేదాల్లోనూ పురాణాల్లోనూ గోనూ గోమాంస భక్షణ ఉందని పట్టిన పాయింటు మంచిదే!గోరక్షకులు నయమార్గంలో చెప్పి ఒప్పించి గోమాంస భక్షణని ఆపగలిగితే ఎవరూ కాదనరు.మీరు చట్టాల గురించి అడుగుతున్నారు - చట్టాలూన్నాయి,కానీ వయొలేట్ చేస్తున్నారు.అదే అసలు సమస్య!

    చిరంజీవి వై గనక తను చూపిస్తానంటున్న ఆధారాలు చూపిస్తే "హిందువులు గౌరవనీయులు అని భావించే దేవతలూ ఋషులూ బ్రాహ్మణులూ గోమాంసం తిన్నప్పుడు మా మీద మీ జులుం ఏమిటి?" అని ప్రశ్నించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

    ఈ చర్చకి నీహారిక well said! అని మెచ్చుకున్న ప్రవీణ్ కామెంట్ మంచి ఓపెనింగ్ ఇచ్చింది.కానీ చిరంజీవి వైకి తన వాదనకి సాక్ష్యాలు చూపించే పాండిత్యం లేదు.అందుకే "అయ్యా యూటర్న్ హరిబాబు" కామెంటుతో వ్యక్తిగత దాడికి దిగాడు.నాకు లొంగిరావటం లేదు గనక మీరు కలగజేసుకుని దారికి తీసుకు రండి!

    సారంగ దగ్గిర రాణి శివ శంకర శర్మ అని ఒకతను ఉన్నాడు.అతను బ్రాహ్మణుడే.నాకూ శ్రీనివాసుడూ యూజీ శ్రీరాం గార్లకి గట్టి ప్రతిస్పర్ధి.ఇలాంటివి వేదాల్లో పురాణాల్లో ఉంటే అతనికి తెలియకుండా ఉండదు.తెలిస్తే రాణి శివ శంకర శర్మ ఎప్పుడో బయట పెట్టి ఉండేవాడు.అది మీరు గ్రహించాలి.

    ప్రజలో జరిగే చర్చ నన్నూ చిరంజీవి వైనీ సంతృప్తి పరిస్తే సరిపోదు.చర్చ నడుస్తున్నప్పుడూ పూర్తయ్యాకా విజిటర్స్ సంతృప్తి పడాలి.అప్పుడే మీకూ సంతృప్తి ఉంటుంది, అవునా?ఆ కోణం నుంచి చూస్తే చిరంజీవి "అయ్యా యూటర్న్ హరిబాబూ.." కామెంటు వరకు చాలా అద్భుతంగా నడిచింది.చిరంజీవి వై మీద కూడా నాకు ద్వేషం ఏమీ లేదు.తెలివైన వాడే, మంచివాడే అనిపిస్తుంది.

    కాకపోతే తొందరపాటు తనం ఉంది.అది తగ్గించుకుంటే ఇంకా బాగా వాదించగలుగుతాడు.మరొక ముఖ్యమైన విషయం. ఈ చర్చలో నేను ప్రస్తావిస్తున్న కొన్ని విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి.నేను "ఆర్యా," అంటూ రాసిన కామెంటుని బ్రేక్ రిపోర్ట్ అంటారు.విషయం ముఖ్యమైనదై ఉండి చర్చ సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు కంట్రోలర్ కలగజేసుకుని అలాంటి బ్రేక్ రిపోర్ట్ ఇవ్వాలి.ఒకరి కొకరు రిప్లై ఇవ్వడం ద్వారా చర్చ ఒక ఫ్లోలో నడుస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అయితే వాటిని కూడా చర్చలోకి తీసుకు రావచ్చు.అది కంట్రోలర్ యొక్క బాధ్యత,హక్కు.

    ప్రస్తుతం చిరంజీవిని దారిలో పెట్టండి.ఎన్నో మంత్రాలు/శ్లోకాలు పెట్టనక్కర లేదు.మొదటి శ్లోకం/మంత్రం నిజమైనదై ఉంటే గోరక్షక గూండాల్ని అపటానికి అది సరిపోతుంది.దాంతో చర్చని కూడా ముగించెయ్యవచ్చు.అలా చర్చ పూర్తయ్యాక కంక్లూజన్ రిపోర్టు ఎలా వుండాలో కూడా మీకు చూపిస్తాను.

    భవదీయుడు
    హరి.S.బాబు

    ReplyDelete
  27. >>చిరంజీవి వై "అయ్యా యూటర్న్ హరిబాబూ.." కామెంటు వరకు చర్చ చాలా బాగా నడిచింది.నిక్కచ్చిగా చెప్పాలంటే "అద్భుతంగా నడిచింది!" అనే చెప్పాలి.

    తమరు బాబాజీ లాగా తెగ వినయం నటించినంత వరకూ మేము కూడా బాగానే ఉన్నాం. ఎప్పుడైతే ఇక "వేదాల్లో ఆవును వెదుకుదామా?" అని నేనడిగానో "వెధవ.. గ్జేవియరు బాచ్చి" అని తగులుకున్నావ్. నేనుకూడా ఎదురు దాడి మొదలెట్టగానే మళ్ళీ బాబాజీ అవతారమెత్తావ్.. మరీ ఇంత చీప్గా నటించడానికి ఏమీ అనిపించదామీకు? అలాంటి మిమ్మల్ని "యూటర్న్ బాబు" అనక.. "గండపేరుడం" తగిలించాలా...

    ReplyDelete
  28. >>ఎన్నో మంత్రాలు/శ్లోకాలు పెట్టనక్కర లేదు.

    ముందు తప్పుఒప్పుకోని క్షమాపణలు చెప్పుకుని.. ఇంకెప్పుడూ అలా ప్రవర్తించమని కొండలరావుగారికి మాట ఇద్దాం.. ఆ తర్వాతే విషయం ముందుకు కదిలిద్దాం..

    >>మొదటి శ్లోకం/మంత్రం నిజమైనదై ఉంటే గోరక్షక గూండాల్ని అపటానికి అది సరిపోతుంది.

    గోరక్షకుల్ని మీరు వెనకేసుకొచ్చింది ఎప్పుడూ లేదులేండి. ఆ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను.

    ReplyDelete
  29. >>"హిందువులు గౌరవనీయులు అని భావించే దేవతలూ ఋషులూ బ్రాహ్మణులూ గోమాంసం తిన్నప్పుడు మా మీద మీ జులుం ఏమిటి?"

    ఇక్కడే అందరూ పొరపాటు పడేది. వేదాలు కొన్ని వేల ఏల్లక్రితం అప్పటి ప్రకృతి లభ్యత ఆధారంగాచేసుకోని, అప్పటివరకు ఉన్న విజ్ఞానంలోనే ఉత్తమంగా.. "మనిషి ఏం తినాలి, ఎలా ఉండాలి, కలిసి ఎలా బతకాలి" అని రాసినవి. ఈకాలంలో కూడా వాటినే పాటీంచాలి అంటే "వేదాల్నే తప్పుపట్టే ప్రమాదం ఉంది". ఒక్కొక్క కుటుంబం మందలు మందలుగా ఆవుల్ని పెంచిన ఆకాలం ఎక్కడ? వూరికొక్క గోవుకూడా కనిపించకుండా కరువైపోతున్న ఈకాలమెక్కడ?

    "నీ దగ్గర సమృద్దిగా ఉన్నప్పుడు తిన్నావు. ఇప్పుడు లేదుకాబట్టి కాపాడుకోవాలి" అని చెప్పడం వల్ల మాత్రమే ప్రజలు మారతారు అని మొదటినుంచీ చెబుతూ ఒస్తున్నాను.

    ReplyDelete
  30. అస్సలు వేదాలతో సంబంధం లేని మనుషులు ఈ భూమిమీద వేల కోట్లు ఉన్నారు. అంతెందుకు మనదేశంలోనే కోట్ళాది మంది ఉన్నారు. వాల్లల్లో ఆవును తినే వాల్లని "వేదం" పేరు చెప్పి ఆపడాని ప్రయత్నించడం నియంతృత్వమౌతుంది. అదే "మనిషి అవసరాల దృష్యా" అని చెప్పి చూడండి... రిజల్ట్ మీకే తెలుస్తుంది.

    ఇక గో రక్షకుల గురించి.. వాల్లల్లో అంతా గూండాలు లేరు. మంచిగా చెప్పి మార్చాలనుకునే గోరక్షకులు నా సర్కిల్లో కూడా ఉన్నారు.. మీరు చెప్పే గూండాలకి ఆవు దొరక్కపోతే.. ఇంకొకటి. వల్లల్లో ఉన్న సైకో గాడ్ని తృప్తిపరుచుకోడానికి దాడులు చేస్తూనే ఉంటారు. వాల్లకే గనక అంత ప్రేముంటే.. ముందు గోమామసం ఎక్ష్పోర్ట్ చేస్తున్న వాల్ల నాయకులనే కొట్టి చంపి తర్వాత జనాల మీద పడేవాళ్ళు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top